దేశం

మాజీ ప్రధాని రాజీవ్​కు పీఎం మోదీ నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళి అర్పిం చారు. ‘ఆయన జయంతి సందర్భంగా మాజీ ప్రధాని రాజ

Read More

కొత్త సీడబ్ల్యూసీలో.. 84 మందికి చోటు

రెగ్యులర్‌‌ మెంబర్లుగా 39 మంది శాశ్వత ఆహ్వానితులుగా 32,  ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మందికి చోటు  సీడబ్ల్యూసీని ఏర్పాటు చేస

Read More

కిలో ఉల్లి రూ.25లకే.. త్వరపడండి..ఎక్కడో తెలుసా..?

పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై 40శాతం సుంకాన్ని విధించాలని కేంద్రప్రభుత్వ

Read More

అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి విల్లా?

'గదర్ 2' మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ అప్పు ఎగ్గొట్టినట్లు వార్తలొస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుం

Read More

శ్రావణమాసం సోమవారం శివుడిని ఇలా పూజిస్తే.. శివపార్వతులు ఆశీర్వదిస్తారట..

తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం కొనసాగుతోంది.ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆ పరమ శివునికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

Read More

వీడు మామూలోడు కాదురా బాబూ... మొసళ్ల గుంపుతో ఆడుకున్నాడు..

మొసలి అంటేనే జనాలు భయపడతారు.  ఇక అవి ఏ జంతువు దగ్గరకు వెళ్లినా...  వాటి దగ్గరకు ఏ జంతువు వచ్చినా  బలవ్వాల్సిందే.  నీటిలో ఉన్నా.. న

Read More

పిచ్చి ప్రేమ ఉంటే.... తిక్క కుదురుతుంది...

ప్రాణం పోయినా పర్లేదు తాను హీరో అనిపించుకోవాలి అనుకుంటున్నారు కొందరు యూత్ (Youth). రకరకాల ఫీట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లేదంటే జీవచ్ఛవాల్ల

Read More

ఆర్మీ ట్రక్కు ప్రమాదం : జవాన్ వీరమరణంతో తిర్మాన్ దేవునిపల్లిలో విషాదం

లడఖ్ లోని లేహ్ లో శనివారం రోజు (ఆగస్టు 19వ తేదీన) జరిగిన ట్రక్కు ప్రమాదంలో వీరమరణం చెందిన వారిలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఉన్నారు. భారత ఆర్మీ కాన్

Read More

పిల్లి కోసం ... అమ్మాయి ఏడ్చింది

ఇటీవలి కాలంలో మనుషులకు మనుషుల మీద ఉన్న ప్రేమ కంటే అటు పెంపుడు జంతువుల మీద ప్రేమ ఎక్కువగా పెరిగి పోతుంది అని చెప్పాలి. అంతేకాదు నేటి రోజుల్లో పెంపుడు జ

Read More

ఆగస్టు 21న ఈ రాశి వారు ఇలా చేస్తే .. కష్టాలు తొలగినట్టే..

శ్రావణం శివానుగ్రహానికి చాలా అనువైన మాసం. ఈ మాసం అంతా శివుడికి ప్రత్యేక పూజలు, జపాలు, అభిషేకాలు చేస్తారు శివారాధకులు. ఉపవాసం కూడా చేస్తారు. హిందూ సనాత

Read More

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. ఏపీ నుంచి రఘువీరా.. తెలంగాణ నుంచి..?

కాంగ్రెస్‌ నూతన కార్యవర్గాన్ని ఆ  పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. ఈ కమిటీలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స

Read More

39 మందితో సీడబ్ల్యూసీ.. ఏపీ నుంచి రఘవీరారెడ్డి.. తెలంగాణకు దక్కని ఛాన్స్

 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని (సీడబ్ల్యూసీ) ఇవాళ( ఆగస్టు 20)  39 మందితో ఖర్గే  ఏర్పాటు చేశారు. అయితే సీడబ్య్యూసీ తెలంగాణకు ప్రాధాన్యత దక్

Read More

ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత

తగ్గిన యాత్రికుల ప్రవాహం, ట్రాక్ పునరుద్ధరణ పనుల దృష్ట్యా దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్ర ఆగస్టు 23

Read More