దేశం
వీడు మనిషేనా...బైక్ను ఢీకొట్టి 3 కి. మీ ఈడ్చుకెళ్లాడు..
మహారాష్ట్రలోని నాగ్ పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ బైక్ ను ఢీకొట్టి..అలాగే 3 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారులు ఆపమంటూ ఎంత మ
Read Moreవర్షం మిగిల్చిన విషాదం: 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు 74 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలకు 10వేల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశా
Read Moreమీ Gmailలో స్పామ్ ఇమెయిల్ లకు చెక్ పెట్టిండి ఇలా..
Gmailలో స్పామ్ ఇమెయిల్ల స్థిరమైన ప్రవాహాన్ని నిర్వహించడం చాలా కష్టమైన పని. తరచుగా అన్ వాంటెడ్ మెసేజ్లతో తలనొప్పి తప్పడంలేదు. అయితే ఇటువంట
Read Moreఢిల్లీ – పుణె విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్తారా విమానా
Read Moreడోప్ టెస్ట్లో దొరికిన భారత అథ్లెట్ ద్యుతిచంద్..నాలుగేళ్ల నిషేధం..
డోపింగ్ టెస్ట్ విఫలమైన భారత అథ్లెట్ ద్యుతీ చంద్ పై నిషేధం పడింది. డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయిన ద్యుతి చంద్ పై నాలుగేళ్ల నిషేధం విధించారు. భువనే
Read Moreదేశంలోనే తొలి 3D పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్రమంత్రి
టెక్నాలజీలో ముందున్న బెంగళూరు .. దేశానికి ఎప్పుడూ ఓ కొత్త విషయాన్ని అందిస్తోందని రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవి తెలిపారు. దేశంలోనే తొలి త్రిడి ప్రింటెడ్
Read Moreదాణా కుంభకోణం కేసు.. లాలూ బెయిల్పై సుప్రీంకోర్టుకు సీబీఐ
దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మంజూరైన బెయిల్ను ర
Read Moreగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ ఖర్చు రూ. 209 కోట్లు
న్యూఢిల్లీ: గుజరాత్లో గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోరూ. 209 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఆ పార్టీ ఎన్నికల స
Read Moreకుండ పెరుగు అమ్ముతూ.. రూ.10 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి
పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. ఇది రుచికరమైన ఆరోగ్యాన్ని అందించే ఆహారం. అయితే మీరెప్పుడైనా మట్టికుండలో గడ్డ పెరుగును తిన్నారా.. దీని రుచి ఎంత అద్భుతంగ
Read Moreట్రైన్ టాయిలెట్ లో ఇరుక్కుపోయిన బాలిక కాలు
ట్రైన్ వాష్రూంలో బాలిక కాలు ఇరుక్కుపోవడంతో ఆమె నరకయాతన అనుభవించిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్లోని సీ
Read Moreగుడ్ న్యూస్ : దేశంలోనే ఫస్ట్.. ఆ పెట్రోల్ బంకులో అందరూ మహిళలే
దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా మహిళా ఖైదీలే నిర్వహించే పెట్రోల్ బంక్ ను తమిళనాడు ప్రభుత్వం ఇటీవల చెన్నైలోని పుఝల్లోని జైలు కాంప్లె
Read Moreఈ మూడు హామీలే.. మోదీ ప్రచారాస్త్రాలు కాబోతున్నాయా..?
2024 లోక్సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తోన్న మూడు హామీలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని
Read Moreహైదరాబాద్ - బెంగళూరు విమాన టికెట్ రూ.2 వేలేనా..
ఎయిర్ ఇండియా తమ ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ప్రయాణిలకు ఆకర్షణీయమైన
Read More












