దేశం
దళిత మహిళను వివస్త్రను చేసి, నోట్లో మూత్రం పోసి..
బీహార్లోని ఓ దళిత మహిళ.. తీసుకున్న అప్పుకు అదనపు వడ్డీని చెల్లించేందుకు నిరాకరించినందుకు గానూ ఆమెపై దారుణంగా దాడి చేసి వివస్త్రను చేశారు. అంతే క
Read Moreఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన జంట.. అందరూ చూస్తుండగానే లిప్ లాక్స్, హగ్స్
ఢిల్లీ మెట్రోలో అనేక అసభ్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహిళల మధ్య ఘర్షణలు, ఆకతాయిల విచిత్ర వేషధారణలు, ముద్దులతో
Read Moreమోదీ పాలన బాగుంది.. 8/10 రేటింగ్ ఇస్తా : నవీన్ పట్నాయక్
కేంద్రంతో ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, రాష్ట్ర అభి
Read Moreఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. ఎయిర్రైఫిల్లో ప్రపంచ రికార్డు
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ అథ్లెట్ల హవా కొనసాగుతోంది.10 మీటర్ల ఎయిర్రైఫిల్ విభాగంలో టీమ్ఇండియా స్వర్ణ పతకం సాధించింది
Read Moreరమేశ్ను డానిశ్ రెచ్చగొట్టిండు : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే
రమేశ్ను డానిశ్ రెచ్చగొట్టిండు ప్రధాని మోదీని తిట్టిండు : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే న్యూఢిల్లీ : ఇటీవల లోక్ సభలో చంద్రయాన్ 3 సక్సెస్పై చర్
Read Moreకెనడాలోని మన స్టూడెంట్ల సేఫ్టీపై .. తల్లిదండ్రుల్లో టెన్షన్
న్యూఢిల్లీ: ఇండియా, కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన తమ పిల్లల సేఫ్టీ విషయంలో వారి తల్లిదండ్రులు టెన్షన్
Read Moreస్వచ్ఛతా హీ సేవలో పాల్గొనండి.. మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు
‘స్వచ్ఛతా హీ సేవ’లో పాల్గొనండి మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు న్యూఢిల్లీ : ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సమిట్లో ప్రతిపాదించిన ఇండి
Read Moreమధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో కచ్చితంగా వచ్చేది మేమే: రాహుల్
రాజస్థాన్లో విజయానికి దగ్గరగా ఉన్నం ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నయ్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యపోతద
Read Moreబీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పేవన్నీ అబద్ధాలే : డానిశ్ అలీ
ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే.. నేను రెచ్చగొట్టలే: డానిశ్ అలీ న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చెబుతున్నవన్నీ కట్టుకథలని బీఎస్పీ ఎంప
Read Moreకెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి
కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి జస్టిన్ ట్రూడోకు యునైటెడ్ హిందూ ఫ్రంట్ సూచన న్యూఢిల్లీ : ఖలిస్తానీయులపై అంత ప్రేమ ఉంటే కెనడాలోనే కొం
Read Moreగుండెపోటుతో 18 ఏళ్ల సింహం మహేశ్వరి మృతి
విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో 18 ఏళ్ల ఆడ సింహం మృతిచెందింది. వృద్ధాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు ఆదివారం (సెప్టెంబర
Read Moreకాలేజ్ హాస్టల్లో దారుణం.. విద్యార్థులు తినే భోజనంలో కప్ప!
కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు పడే తిప్పలు అన్నీఇన్నీ కాదు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో హాస్టల్ నిర్వాహకులకు ఉండే శ్రద్ధ వారికి అందించే భో
Read Moreచార్ధామ్ యాత్రలో 200 మంది యాత్రికులు మృతి
ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో రెండు వందల మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక మరణాలు కేదార్
Read More












