దేశం
మనుషుల మధ్యే ఉన్నామా : 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రెండు గంటలు అర్థ నగ్నంగా రోడ్డుపై నడిచినా..
దేశంలో ఏం జరుగుతుంది అనే కంటే.. అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా.. మానవత్వమం అంటూ ఉందా అనే ప్రశ్నలు ఈ ఘటనతో తలెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన
Read Moreకృష్ణ కృష్ణ : ఇస్కాన్ పై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
మతపరమైన సంస్థపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ ఎంపి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కృష్ణ కాన్షియస్నెస్ సొసైటీ (ఇస్కాన్) గోశాలల నుంచి కసాయి
Read Moreఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు
ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపుతోంది. భారత్, -కెనడా మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ
Read Moreగణేష్ నిమజ్జనం ఊరేగింపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో యువతీ, యువకులు
Read Moreబిగ్ షాక్ : ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన రైలు..
ఉత్తరప్రదేశ్లోని మధురలోని మధుర జంక్షన్లో షకుర్బస్తీ మధుర మెము (04446) రైలు ప్లాట్ఫారమ్పైకి దూసుకెళ్లిందని రైల్వే అధికారు
Read Moreమావోయిస్టుల భారీ కుట్ర.. మందు పాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు అమర్చిన భారీ మందు పాతరను కనుగొని నిర్వీర్యం చేశారు పోలీసులు. కాంకేర్ జిల్లా గుండిహిడి బడగాం ప్రధాన రహదారిపై మావోయి
Read Moreఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నం: మోదీ
మహిళా బిల్లు.. దేశ కొత్త భవిష్యత్తుకు నాంది: ప్రధాని నరేంద్ర మోదీ ‘రోజ్ గార్ మేళా’లో 51 వేల మందికి జాబ్ లెటర్లు అందజేత న్
Read Moreచరిత్ర సృష్టించిన నేపాల్ జట్టు.. టీ20 హిస్టరీలోనే అత్యధిక స్కోర్
పసికూన జట్టుగా భావించే నేపాల్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20 క్రికెట్లో సరికొత్త రికార్డులు లిఖించింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ
Read Moreతమిళనాడుకు కావేరి నీళ్లు ఇవ్వొద్దు: కర్నాటక జల సంరక్షణ సమితి
బెంగళూరు బంద్ ప్రశాంతం బెంగళూరు: తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేయాలన్న కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలను నిరసిస్తూ
Read Moreపంజాబ్ మాజీ మంత్రిపై లుకౌట్నోటీసులు
చండీగఢ్:పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత మన్ప్రీత్ సింగ్ బాదల్పై విజిలెన్స్ బ్యూరో లుకౌట్ సర్క్యూలర్(ఎల్ఓసీ)
Read Moreకేరళలో ఘోర ప్రమాదం ..ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు ఐదుగురు మృతి
కేరళలోని కాసరగోడ్లో విషాదం కాసరగోడ్: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాసరగోడ్ జిల్లాలో సోమవారం సాయంత్రం స్కూల్ బస్సు ఆటోను ఢీకొట్టింద
Read Moreమణిపూర్లో మరో ఘోరం.. ఆ స్టూడెంట్లు ఇద్దరినీ కాల్చి చంపేశారు
జులైలో మిస్సయిన విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్గా మారిన మృతదేహాల ఫొటోలు మణిపూర్: మణిపూర్లో మరో ఘోరం చోటుచేసుకుంది. జులైలో కనిపించకుండా
Read Moreమహిళలైతే విచారించొద్దా?.. ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీం కామెంట్స్
మహిళలైతే విచారించొద్దా? ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీం కామెంట్స్ దర్యాప్తు సంస్థలను ప్రశ్నించొద్దని మేం చెప్పలేమన్న ధర్మాసనం విచారణ నవం
Read More












