దేశం

రూ.9 వేల కోట్లకు బైజూస్ కు ఈడీ షోకాజ్ నోటీసులు

పీకల్లోతు కష్టాల్లో ఉన్న విద్యా సేవల సంస్థ బైజూస్ కు మరో భారీ షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9 వేల కోట్లను చెల్లించాలని

Read More

అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన డీఎంకే

తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట

Read More

రామ మందిరంలో పూజారుల నియామకం.. 20పోస్టులకు 3వేల దరఖాస్తులు

జనవరి 2024లో అయోధ్య రామ్ లల్లా ఆలయ మహా సంప్రోక్షణ వేడుకకు సిద్ధమవుతున్న తరుణంలో, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ పూజారుల నియామకంతో సహా ఇతర

Read More

కరోనా వ్యాక్సిన్ గుండెపోటు నుంచి కాపాడుతుందా..?

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ భారతదేశంలో అనేక మందిలో ఆకస్మిక మరణాలకు కారణం కాదని నిర్ధారించింది. అయిత

Read More

కాంగ్రెస్ మేనిఫెస్టో : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. మహిళలకు ఏడాదికి రూ.10వేలు

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది.  జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార

Read More

పెళ్లిలో రసగుల్లాల కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో రసగుల్లాలు దొరకకపోవడంతో కొందరు గొడవకు దిగారు.  దీంతో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఘటన శంషాబాద

Read More

టన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా

టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని

Read More

శంకర నేత్రాలయ ఫౌండర్ బద్రీనాథ్ కన్నుమూత

శంకర  నేత్రాలయ ఫౌండర్, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్. ఎస్ బద్రీనాథ్  కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2023 నవంబ

Read More

బుజ్జగింపు రాజకీయాలే ఆ పార్టీ పాలసీ: మోదీ

ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం పట్టవు   అవినీతి, వారసత్వ రాజకీయాలే వారికి ముఖ్యం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగం

Read More

పోటీ, పేరెంట్ల ఒత్తిడి వల్లే స్టూడెంట్ల సూసైడ్స్​.. సుప్రీంకోర్టు కీలక కామెంట్

న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వెనక తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే ప్రధాన కారణాలు అని సుప్రీంకోర్టు అ

Read More

ప్రజలను బానిసలుగ మారుస్తున్రు: ఖర్గే

అనూప్ గఢ్: ప్రధాని మోదీ ఓడరేవుల నుంచి విమానాశ్రయాల వరకు అన్నింటినీ "నియంత్రిస్తున్నారని" కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Read More

పేదలను బీజేపీ పట్టించుకోదు: ప్రియాంక

అజ్మీర్: బీజేపీ కుల, మతాల పేర్లు చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని..అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే పరిస్థితిలో ఆ పార్టీ లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియా

Read More

కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించ

Read More