దేశం
World Cup 2023 Final : క్రికెట్ థీమ్ తో గూగుల్ స్పెషల్ డూడుల్
ఐసీసీ (ICC) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా గూగుల్ తన హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్ను షే
Read Moreమహాపర్వ్.. కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుగాక.. మోదీ స్పెషల్ విషెస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (నవంబర్ 19) సౌర దేవత సూర్యుడికి ప్రార్థనలు చేసే ప్రతి ఒక్కరికీ.. పురాతన హిందూ పండుగ 'ఛత్' శుభ సందర్భంగా దేశ
Read Moreపాలస్తీనాకు మరోసారి మానవతా సాయం.. ధృవీకరించిన విదేశాంగ మంత్రి
భారతదేశం తాజాగా పాలస్తీనాకు రెండవ సహాయాన్ని పంపింది. ఈ పరిణామాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆయన X ద్వారా తెలిపారు. "
Read Moreగుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పక్కనున్న మరో మూడు పరిశ్రమలకు
Read Moreరాహుల్పై కేసు పెట్టిన పూర్ణేశ్ మోదీకి కీలక పదవి
న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ వ్యవహారంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టిన బీజేపీ నేతకు కీలక పదవి దక్కింద
Read Moreరాజస్థాన్లో పవర్ మళ్లీ కాంగ్రెస్ దే : మల్లికార్జున ఖర్గే
జైపూర్: ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివార
Read Moreటన్నెల్ పైనుంచి కూడా.. నిట్టనిలువునా డ్రిల్లింగ్
మెషిన్ లోపంతో శుక్రవారం నిలిచిన డ్రిల్లింగ్ శనివారం మళ్లీ ప్రారంభం వారంరోజులుగా టన్నెల్ లోనే 41 మంది కార్మికులు ఆందోళనలో వర్కర్ల
Read Moreఉత్తరప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తులపై బ్యాన్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ సర్టిఫికేషన్ తో కూడిన ఆహార పదార్థాలు, మెడిసిన్స్, కాస్మోటిక్స్ తదితర ఐటమ్స్ నిల్వ, ఉత్పత
Read Moreతమిళనాడులో గవర్నర్ వెనక్కి పంపిన.. 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి పంపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర అసెంబ్లీ శనివారం మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులపై చర్చ సందర్భంగా సీఎ
Read Moreఢిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు రీఓపెన్
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) అతితీవ్ర
Read Moreకరప్షన్, ఘర్షణల్లో రాజస్థాన్ టాప్: మోదీ
బుజ్జగింపుల కోసం ఆ పార్టీ ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తది పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి వస్తదని కామెంట్స్ జైపూర్: కాంగ్రెస్ పార్టీ
Read Moreభారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ. 100 కోట్లు పంచుతాం
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఓ కంపెనీ తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింద
Read Moreవామ్మో.. ఏం టెక్నాలజీ... చప్పట్లు కొడితే కుర్చీలు కదులుతాయి..
సాంకేతికత పెరిగిన కొద్దీ ప్రజలు సుఖ పడుతున్నారు. ఏదైనా ఫంక్షన్లలోగాని.. కార్యాలయాల్లో సెమినార్ లలో గాని అతిథులు కూర్చొనేందుకు కుర్చీలు వేస్తుంటా
Read More












