దేశం
పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన: కాలిపోయిన ఫోన్ పార్ట్స్ లభ్యం
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రమేయం ఉన్న నిందితుల ఫోన్ భాగాలను రాజస్థాన్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫోన్ భాగా
Read Moreషాకింగ్.. మెట్రో రైలు డోర్ లో చీర ఇరుక్కొని మహిళ మృతి
ఢిల్లీలోని ఇందర్లోక్ స్టేషన్లో ప్రయాణికులను ఆందోళనకు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలు డోర్ లో చీర ఇరుక్కోవడంతో ఓ మహిళ ట్రాక్ పై
Read Moreపార్లమెంట్ లో స్మోక్ అటాక్.. దురదృష్టకరమైన, ఆందోళన కలిగించే ఘటన : మోదీ
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే ఘటన అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లోక్సభ
Read Moreబీఎస్ఎఫ్ తొలిసారి విజయ్ దివస్ పరేడ్
అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళాల చరిత్రాత్మక విజయాన్
Read Moreలోక్ సభలో చొరబాటుకు నిరుద్యోగమే కారణం:రాహుల్
న్యూఢిల్లీ : పార్లమెంట్లో భద్రతా వైఫల్యం వల్లే ఇటీవల లోక్ సభలోకి ఇద్దరు యువకులు చొరబడి స్మోక్ అటాక్ చేశారని.. ఈ చొరబాటుకు నిరుద్యోగమే అసల
Read Moreనేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో డాక్టర్లు పని చేయాలి: కేంద్ర మంత్రి మాండవీయ
లక్నో : డాక్టర్లు.. నేషన్ ఫస్ట్ (దేశం ముందు) అనే స్ఫూర్తితో పనిచేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి
Read Moreడిసెంబర్ 18 నుంచి కాంగ్రెస్ డొనేట్ ఫర్ దేశ్ ప్రచారం
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ
Read Moreకువైట్ పాలకుడు మృతి.. సంతాపం దినం ప్రకటించిన భారత్
కువైట్ పాలకుడు ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అల్-సబాహ్. రాజకుటుంబానికి, నాయకత్వానికి, కువైట్ ప్ర
Read Moreమధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా జితు పట్వారీ... ప్రతిపక్ష నేతగా ఉమంగ్ సింఘార్
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మార్పులు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడ
Read Moreధాబాలోకి దూసుకెళ్లిన డంపర్ ట్రక్.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో డిసెంబర్ 16న రాత్రి డంపర్ ట్రక్కు ధాబాలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన
Read Moreరాహుల్ గ్యారంటీలను జనం తిప్పికొట్టిన్రు: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
నాగ్పూర్ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్&
Read Moreపదేండ్లైనా ఢిల్లీలో ఏమీ మారలేదు: డీసీడబ్ల్యూ స్వాతి మలివాల్
న్యూఢిల్లీ : గత పదేండ్లలో ఢిల్లీలో మహిళ లపై నేరాలు మరింత పెరిగాయని ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు. గడిచిన దశాబ్దంల
Read Moreఅయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లు!
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియన్ రైల్వేస్ వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్కతా,
Read More












