దేశం
షాక్ : లక్షా 40 వేల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం
డిజిటల్ మోసాలను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంది. తాజాగా ఆన్లైన్లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన 1.4 లక్షల
Read Moreవసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఎందుకు పూజించాలో తెలుసా
మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఫిబ్రవరి 14 న వస్తుంది. ఆ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానానికి దేవత అయిన సరస్వతి తల్లిని పూజిస
Read Moreపిచ్చి పీక్స్ కు వెళ్లింది : ఆస్పత్రి ఆపరేషన్ ధియేటర్ లో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్
అది ఆస్పత్రి.. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి.. అలాంటి ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి.. ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అబ్బే వీళ్లు మాత్ర
Read Moreఅన్నదాతకు అండగా.. అలుపెరగని పోరు జేసిన చరణ్ సింగ్
అన్నదాతకు అండగా.. అలుపెరగని పోరు జేసిన చరణ్ సింగ్ ప్రధానిగా సేవలందించిన జాట్ లీడర్ యూపీ సీఎం, మంత్రిగా కీలక బాధ్యతలు రైతుల కోసం కొత్త చట్టా
Read Moreఎన్ని సమన్లు ఇస్తే.. అన్ని స్కూళ్లు ఓపెన్ చేస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు ఇస్తే.. అన్ని పాఠశాలలను తెరుస్తానని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్
Read Moreసోషల్ మీడియా వేదికలు ఇకపై మరింత జవాబుదారీతనం
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలను ఇక మరింత జవాబుదారీతనంగా చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఫేక్ న్యూస్, డీప్ &nb
Read Moreరైతులను అడ్డుకోవడానికి పోలీసులతో భద్రత
న్యూఢిల్లీ: పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన ఉత్తరప్రదేశ్ రైతులను కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ--&ndas
Read Moreబిల్కిస్ బానో కేసులో దోషి పెరోల్పై విడుదల
గాంధీనగర్: బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసు దోషుల్లో ఒకరైన ప్రదీప్ మోధియాకు గుజరాత్ హైకోర్టు ఐదు రోజుల పెరోల్ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి
Read Moreదేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ
దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ ప్రధాని పదవి చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ దక్షిణాది నుంచి తొలి ప్రధానిగానూ రికార్డు ఉమ్మడి ఏపీలో
Read Moreభారత రత్న గ్రహీతలకు నగదు బహుమతి ఉంటుందా..బెనిఫిట్స్ ఎలా ఉంటాయి
భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన అసాధారణ సేవ, పనితీరును ప్రశంసిస్తూ ఈ అవార్డును ప్రతి యేటా ప్రదానం చ
Read Moreలోక్ సభలో సభ్యుడు కాదు.. అయినా ప్రధాని అయ్యారు మన పీవీ
ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పేరు పొందిన PV నరసింహరావుకు అత్యున్నత పురస్కారం భారత రత్నను వరించింది. 1990 దశాబ్ధంలో భారత దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి
Read Moreతాళి కట్టి.. తొలి రాత్రి అదృశ్యమైన పెళ్లి కొడుకు.. మూడు రోజుల తర్వాత..
అతను బ్యాంక్ ఉద్యోగి.. బాగా సంపాదిస్తున్నాడు.. డబ్బున్న కుటుంబం.. దీంతో ఇంట్లో కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పాడు.. గ్రాండ్ గా పెళ్లి జరిగింది.. అమ్మాయి
Read Moreసర్కార్ వార్నింగ్: పిల్లలకు ఉదయం 9 తర్వాతే స్కూల్స్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యా రంగంలో సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ కేజీ, యూకేజీ నుంచి నాలుగో తరగతి వరకు క్లాసుల టైమింగ
Read More












