దేశం

పంజాబ్–​‌‌హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టియర్​ గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు

పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలో నిరసన తెలియజేసేందుకు ..  శంభు వద్దకు చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. వారిప

Read More

వసంత పంచమి రోజున అమ్మవారికి సమర్పించాల్సిన  ప్రసాదాలు ఇవే...

 ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయా? వృత్తిలో వచ్చే ఆటంకాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా? అయితే సరస్వతీ దేవిని పూజించే సమయంలో ఈ నైవూద్యా

Read More

ఎన్‌సీపీ నాదే... ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన శరద్‌పవార్‌

శరద్‌పవార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.  అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ ) నాదేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అజిత్

Read More

ఢిల్లీ రోడ్లన్నీ బ్లాక్.. శింభూలో రైతులపైకి టియర్ గ్యాస్

కనీస మద్దతు ధర చట్టం చేయాలని, స్వామి నాధన్ కమిషన్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలనే డిమాండ్లతో 200 రైతు సంఘాలు ఛలో ఢిల్లీ పాదయాత్ర ఈ రోజు పార్లమెంట్ ముట్టడిక

Read More

హాస్పిటల్ లో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తిని తిట్టిన మోదీ

వెస్ట్ బెంగాల్ కు చెందిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యం కారణంగా మూడు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. సోమవారం ఆయన

Read More

భిక్షం అడుక్కుంటూ 45రోజుల్లో 2.5లక్షలు సంపాధించింది

అడుక్కునే వాడికి అరవైనాలుగు కూరలు అనే నానుడి మీరు వినే ఉంటారు. దీని అర్థం అడుక్కుతినే వాడి జీవితం సాధారణ ప్రజల కంటే ఎక్కవ లగ్జరీగా ఉంటుంది. సొసైటీలో ఉ

Read More

మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై  జైలు శిక్ష అనుభవిస్తున్న సెంథిల్‌ బాలాజీ తన మంత్రి పదవిక

Read More

మన నేవీ మాజీ అధికారులకు..ఖతార్​లో తప్పిన ఉరిశిక్ష

 కేంద్రం చొరవతో ఢిల్లీ చేరుకున్న ఏడుగురు ఆఫీసర్లు న్యూఢిల్లీ : ఖతార్‌‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నావికాదళ మాజీ

Read More

కృష్ణా జలాల వివాదం.. కేసు మార్చి 13కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు : కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్&z

Read More

బల పరీక్షలో నితీశ్​ సర్కారు పాస్​

పాట్నా: బిహార్​ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీశ్ కుమార్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన బల పరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఆయ

Read More

ఢిల్లీలో 144 సెక్షన్​.. ట్రాక్టర్లు, ట్రాలీల ఎంట్రీపై నిషేధం

    లౌడ్ స్పీకర్లు, ధర్నాలపై ఆంక్షలు     ఎంఎస్పీ కోసం రైతుల ఆందోళన     నేడు పార్లమెంట్ ముందు నిరసన

Read More

కేంద్రం పేదలను దోచి పెద్దలకు పెడుతోంది: రాహుల్ గాంధీ

కోర్బా :  కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కొంతమంది వ్యాపారవేత్తలకు దోచిపెడుతున్నదని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేద ప్రజలను మ

Read More

కాంగ్రెస్ కంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చినం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :  గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఇచ్చిన జాబ్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా తమ పదేండ్ల పాలనలో ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ‘రో

Read More