దేశం

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు.  జైపూర్ లోని అసెంబ్లీలో నామినేషన్ వేయగా ఆమె వెంట రాహుల్ గాం

Read More

మేం రైతులం.. అదరం బెదరం : సర్వర్ సింగ్ వార్నింగ్

మేం రైతులను.. మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి మేం రాజకీయ పార్టీలం కాదు.. రైతులను.. ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదు.. ఢిల్లీని ముట్టడిస్తాం అని వార్నింగ

Read More

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే : రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ

నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఈ మేరకు ఏఐసీసీ జాబితాను  విడుదల చేసింది.  రాజస్థాన్‌ నుంచి సోనియా గాంధీ పో

Read More

ఫిబ్రవరి 16న భారత్ బంద్ ఎందుకో తెలుసా

2024, ఫిబ్రవరి 16వ తేదీ గ్రామీన భారత్ బంద్.. ఈ విషయం తెలుసా మీకు.. దేశ వ్యాప్త బంద్ కు రైతులు, ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. అసలు 16వ తేదీ

Read More

మేం ఐరన్ మ్యాన్ కాదయ్యా : శాండ్ విచ్ లో నట్లు, బోల్టులు

ఎయిర్ లైన్స్ సంస్థలు రోజుకో చోట విమర్శలు ఎదుర్కుకుంటున్నానయి. ముఖ్యంగా ఇండిగో సంస్థ పై ప్రయాణికులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఫైర్ అవుతున్నారు. సిబ

Read More

మరీ క్రూరంగా ఉన్నారే : పులిని చంపి.. చెట్టుకు ఉరిగా వేలాడదీశారు

ఎంత ధైర్యవంతులైనా చిరుత అంటే ఆమడ దూరం పరిగెత్తాల్సిందే. కానీ, మంగళవారం (ఫిబ్రవరి 13)న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆశ్చర్యాన్ని కలి

Read More

గవర్నర్ కాన్వాయ్ ను ఢీకొన్న కారు..

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆనంద బోస్ కాన్వాయ్‌ను ఓ ప్రైవేట్ కారు ఢీకొట్టింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివర

Read More

రైతులపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ : ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధం

ఢిల్లిలో పాదయాత్ర చేస్తున్న రైతులు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయడం లేదు. హర్యాన, పంజాబ్ రాష్ట్రాల నుంచి 10వేల మంది రైతులు ఛలో ఢిల్లీ నిరసన ర్య

Read More

మేమొస్తే ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత: ఖర్గే

అంబికాపూర్: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ)కు చట్టబద్ధత కల్పిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్

Read More

ఢిల్లీ ఫుల్ ట్రాఫిక్ జామ్​

ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఘాజిపూర్ బార్డర్ వద్ద పోలీసులు చెక్​పోస్ట్ ఏర్పాటు చేశారు. ఒకసారి రెండు వెహికల్స్ మాత్రమే వెళ్లేందుకు వీలుగా బారికేడ్లు పెట

Read More

అసాంఘిక శక్తులు చేరినయ్ జాగ్రత్త! : అర్జున్ ముండా

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్

Read More

మోదీ సిస్టమ్ తో లబ్ధి కొందరికే : రాహుల్ గాంధీ

రాయ్‌‌పూర్: దేశంలో ప్రస్తుతమున్న సిస్టమ్ వల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని..మరికొందరు జీఎస్టీ చెల్లించి ఆకలితో చనిపోతున్నారని కాంగ్

Read More

రైతులపై బీజేపీ క్రూర దాడి : మమత

కోల్‌‌కతా: హర్యానాలో నిరసన తెలుపుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దీనిని రైతు

Read More