మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు భార్య మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో శుక్రవారం బెంగళూరులోని హాస్పిటల్ లో మృతి చెందారు. కొమిరెడ్డి రాములు గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. 1998లో మెట్పల్లి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో రాములు తన భార్యను కాంగ్రెస్ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఆమె మరణ వార్త తెలియడంతో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనకు వెళ్తూ ఎయిర్ పోర్ట్ నుంచి జ్యోతి కొడుకు కొమిరెడ్డి కరంచంద్ కు ఫోన్ చేసి పరామర్శించారు.
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి మృతి
- కరీంనగర్
- November 9, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.