తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కోలా అర్పిత సివిల్ సర్వీసెస్ లో 639 ర్యాంకు సాధించినందుకు ఆదివారం గ్రామస్తులు సన్మానించారు. గ్రామంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి చెందిన అర్పిత జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో అర్పిత తల్లిదండ్రులు అమర్ సింగ్, రేణుక, గ్రామస్తులు పాల్గొన్నారు.
సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- మెదక్
- April 29, 2024
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
