హైదరాబాద్
కిచెన్ తెలంగాణ : సండే స్పెషల్.. దోసకాయతో అదిరిపోయే రుచులు!
దోస ఆవకాయ.. పేరు వింటేనే నోరూరిపోతుంటుంది చాలామందికి. అలాగే నాన్వెజ్ ప్రియులకు దోసకాయ మటన్... ఇవేకాకుండా దోసకాయతో రొట్టె కూడా చేసుకునేవాళ్లు అప్పట్లో
Read Moreగల్ఫ్ ఎక్స్గ్రేషియా నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి హైదరాబాద్, వెలుగు: గల్ఫ్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 ల
Read Moreఉత్సాహంగా స్ప్రింగ్ స్ప్రీ.. ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ సందడి
కాజీపేట, వెలుగు: వరంగల్ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. స్టూడెంట్ల ఈవెంట్లతో సందడిగా మారింది. రెండో రోజు స్టూడెంట్లు పలు ఈవెంట్లను ప్రదర
Read Moreయంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్&
Read Moreకన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
పెన్ పహాడ్, వెలుగు: సాగు నీరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే పంటలేసుకుని రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం
Read Moreనీరాకేఫ్ ను గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు : నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినదని టర్మ్ అండ్ కండీషన్స్ తో దానిని గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీస
Read Moreఎన్ఎండీసీ బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం బాధ్యతలు
Read Moreఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు
9.1 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ప్రభుత్వానికి కిందటి నెలలో రూ.1.84 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. కిందటేడాది ఫి
Read Moreఎస్ఎల్బీసీ దగ్గరికి సీఎం ఎందుకు పోలే? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మంత్రులు పిక్నిక్లా వెళ్లొచ్చారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని బీజేఎల్పీ న
Read Moreబోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. ఏజెంట్ సూసైడ్
కరీంనగర్: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయిన ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీం
Read MoreSLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం (మార్చి 2) వనపర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
Read Moreజీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతం: ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్త
Read Moreజీహెచ్ఎంసీలో 139 మంది శానిటరీ జవాన్ల బదిలీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలోని 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 30 సర్కిళ్లక
Read More












