హైదరాబాద్
అమెరికాలో మళ్లీ కార్చిచ్చు: నార్త్, సౌత్ కరోలినాలోవేల ఎకరాలు బూడిద
ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్లు పలు చోట్ల సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు కొలం
Read Moreమార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే
నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి 1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మంది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు
Read Moreమా వాటా తేల్చాకే .. ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి: జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి ట
Read Moreఆమ్దానీ పెద్దలది.. తలసరి అందరిది: తెలంగాణ వెలిగిపోతున్నట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కలు
వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపద..అదీ కొద్ది మంది బిలియనీర్ల దగ్గర్నే దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం 2023–24 లెక్కల
Read Moreఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి ఘన విజయం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2025, మార్చి 3న హోరాహోరీగా జరిగ
Read MoreIRCTC,IRFCలకు నవరత్న స్టేటస్..
రెండు రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలను(PSU) నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగా అప్గ్రేడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్
Read Moreమాకు ఎమ్మెల్సీ సీటివ్వండి.. పీసీసీ చీఫ్ కు సీపీఐ రిక్వెస్ట్
హైదరాబాద్: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో తమకు ఒక సీటు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు కోరారు. ఈ మేరకు సీపీఐ ర
Read Moreఫోర్జరీ సంతకంతో రూ. 40 కోట్ల కాంట్రాక్ట్.. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో కంప్లైంట్
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 193 ఫిర్యాదులు అందాయి. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల
Read Moreహైడ్రా కీలక ఆదేశాలు.. వాటిని మార్చి 9 వరకు తీసేయండి
అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాలాల కబ్జాపై ఫోకస్ పెట్టిన హైడ్రా..గత కొన్ని రోజులుగా అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్స్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెల
Read Moreహైదరాబాద్లో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి: రాచకొండ సీపీ అలర్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాల్ గ్రామంలో ఏటీఎం నుంచి దుండగులు డబ్బులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కట్టర్లు, ఇనుప కడ్డీలతో ఏటీఎం
Read Moreరాజస్థాన్తో సింగరేణి భారీ ఒప్పందం
3,100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై ఎంఓయూ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో అగ్రిమెంట్
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల
Read More












