హైదరాబాద్

రేపు జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు..ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు వీళ్లే..

హైదరాబాద్ లో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు గోల్కోండ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు పూర్తయ్యాయి. ఇక రేపు (జులై 20)న నగరంలోని జంటనగరాల్లో

Read More

పవిత్రోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

కొడంగల్​ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవాలకు రావాలని సీఎం రేవంత్​రెడ్డిని దేవస్థానం తరఫున ఆహ్వానించారు. శుక్

Read More

వచ్చే సోమవారం.. 21వ తేదీన బ్యాంకులు, స్కూల్స్, వైన్ షాపులు అన్నీ బంద్!

Monday Holiday: రానున్న సోమవారం స్కూళ్ల నుంచి బ్యాంకుల వరకు అన్నీ క్లోజ్ కానున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు దీనికి సంబంధించిన వివరాల గురించి

Read More

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న భారత్ ..కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

బషీర్​బాగ్​,వెలుగు: పదేళ్లుగా మన దేశం ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ

Read More

పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధమా .. బీఆర్ఎస్, కాంగ్రెస్కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

డేట్, టైమ్, పంచాయతీ మీరే డిసైడ్ చేయండి స్థానిక ఎన్నికలకు మీ రెండు పార్టీల నినాదం తిట్లు.. బూతులేనా బీసీల నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్

Read More

లాల్దర్వాజ బోనాలకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గ్రేటర్​

Read More

24వ అంతస్తు నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి

కూకట్​పల్లి, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం పైనుంచి పడి క్రేన్​ ఆపరేటర్​ మృతిచెందాడు. మధ్యప్రదేశ్​కు చెందిన యువరాజ్​పటేల్(22) కొంతకాలంగా కూకట్​పల

Read More

సమాజంలో కల్చర్ చాలా ముఖ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

బషీర్​బాగ్, వెలుగు: సమాజంలో కల్చర్ అనేది ప్రతి అంశంలో చాలా ముఖ్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రవీంద్ర భారతిలో కళ

Read More

దొడ్ల డెయిరీ చేతికి ఓసమ్ డెయిరీ..డీల్ విలువ రూ.271 కోట్లు

కోల్‌‌‌‌కతా: తూర్పు రాష్ట్రాలలో ప్రీమియం డెయిరీ బ్రాండ్  అయిన ఓసమ్​ డెయిరీలోని 100 శాతం వాటాను  రూ.271 కోట్లకు కొనుగోలు

Read More

బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకోం

చేవెళ్ల, వెలుగు: ఎన్కేపల్లి గోశాల కోసం రైతుల భూములు తీసుకుంటున్న ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కా

Read More

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌‌‌‌గా ఆంధ్రప్రదేశ్..కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ 2030 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇందుకో

Read More

యూరియాను బ్లాక్చేస్తే కేసులు

వ్యాపారులు, డీలర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్​ గోపి హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: యూరియాను బ్లాక్​చేసి, ఎక్కువ రేటుకు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు

Read More

ఇకపై కేంద్రీకృత విధానంలోమల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు

కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ   హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్ల (ఎంపీడబ్ల్యూ) వేతన చెల్లింపుల్

Read More