హైదరాబాద్
ఆపరేషన్ సిందూర్పై చర్చ జరగాలి.. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్ష నేతల పట్టు
న్యూఢిల్లీ, వెలుగు: ‘ఆపరేషన్ సిందూర్’, ఇండియా–పాకిస్తాన్ కాల్పుల విరమణ అంశాలపై చర్చ జరగాల్సిందే అని అపోజిషన్ పార్టీ నేతలు డిమాండ్ చ
Read Moreఆ దుష్టశక్తులను అడ్డుకోవాలి: విజయశాంతి
జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండలోని పోచమ్మ ఆలయాన్ని ఎమ్మెల్సీ విజయశాంతి ఆదివారం సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. కొట్లాడి
Read More28, 29 తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఈ నెల 28,29 తేదీల్లో ఎంట్రె
Read Moreభర్త మృతిపై పోలీసులకు భార్య ఫిర్యాదు..చివరి క్షణంలో ఆగిన అంత్యక్రియలు
సిద్దిపేట జిల్లా ములుగులో ఘటన ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంల
Read Moreమేం కలిసే ఉన్నం .. ఒకే వేదికపై కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం
కపిల నదికి కలిసి పూజలు చేసిన సిద్ధూ, డీకే మైసూరు సభలో డీకే పేరు పలకని సిద్ధరామయ్య విమర్శలు వ్యక్తం కావడంతో తెల్లారే కలిసి కనిపించిన లీడర్లు
Read Moreనియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం : కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతది అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన జరగాలి హిందీని బలవంతంగా రుద్దుతామంటే ఊకోం జైపూర్ లో నిర్వహించిన ‘
Read Moreజులై 22న సైన్యంలోకి అపాచీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత సైన్యం అమ్ముల పొదిలోకి ఎట్టకేలకు అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు చేరనున్నాయి. 15 నెలల ఆలస్యం తర్వాత తొలుత ఈ నెల 22న అమెరికానుంచి
Read Moreబీసీల రిజర్వేషన్లపై ఆగస్టు 3న మీటింగ్..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఆగస్టు 3న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి
Read Moreశంషాబాద్ లో నర్సరీ స్థలంలో పాములు.. స్థానికుల ఆందోళన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న నర్సరీ పాములకు నిలయంగా మారుతోంది. కాలనీలో ఐదెకరాల స్థలంలో మునిసిప
Read Moreజులై 23 నుంచి పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్ను అధికారులు తాజాగా రిలీజ
Read Moreవర్షాలతో ఊపందుకున్న సాగు .. నీళ్లులేక ఎండిపోయే దశలో దంచికొడుతున్న వానలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు ఆదిలాబాద్లో ఇప్పటి వరకూ 97 శాతం సాగు మిగతా జిల్లాల్లో 50 శాతానికి చేరువలో.. రైతు
Read Moreసీఎం రేవంత్ ప్రజాసంక్షేమ పాలన చేస్తున్నారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: అమ్మ దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది
Read Moreరూరల్ ఇండ్లపై తేల్చని కేంద్రం .. పీఎం ఆవాస్ ఇండ్ల మంజూరు కోసం ఎదురుచూపులు
ఇప్పటికే బిల్లులు చెల్లిస్తున్న రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా,విజ్ఞప్తులు చేసినా నో రెస్పాన్స్ ఈ ఏడాది 1.13 లక్షల ఇండ్లే సాంక్షన్
Read More












