ఆంధ్రప్రదేశ్
జాబు రావాలంటే బాబు పోవాలి: జగన్
రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు పోవాలనే పరిస్థితి ఉందన్నారు YCP అధినేత జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచార సభల
Read Moreబాబు హయాంలో బార్లు పెరిగాయి: జగన్
చంద్రబాబు హయాంలో స్కూళ్లు పెరగకపోయినా బార్లు మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోయాయని వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డా రు. పేద కుటుంబాలను ఆర్థి
Read Moreఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం: ఏపీ హైకోర్టు
ఐపీఎస్ అధికారుల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వ
Read Moreజనసేన సభలో యువకుడు మృతి
కర్నూలు జిల్లా నంద్యాలలోని జనసేన బహిరంగ సభలో అపశృతి జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సిరాజ్ అన
Read Moreజగన్ మాట తప్పడు.. మడమ తిప్పడు: విజయమ్మ
ఏపీలో జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. ప్రకాశం జిల్లా కనిగిరి ఎన్నికల ప
Read Moreకొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్
ఏపీ సీఎం చంద్రబాబుకు తన కొడుకు లోకేష్ భవిష్యత్..జగన్ కు తన భవిష్యత్తు ముఖ్యమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మాత్రమే మ
Read Moreఆంధ్ర ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు బదిలీ
లోక్ సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వేంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో
Read Moreతిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కొడాలి నాని : చంద్రబాబు
గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కొడాలి నాని తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడంటూ ఓ రేంజ్ లో ఫైర్
Read Moreసౌభాగ్య రాయల సీమకు 50 వేల కోట్లు : పవన్
ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోజు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తూ.. బహిరంగ సభలు, రోడ్ షోలతో ముందుకెళ్తున్నారు. గురువా
Read Moreవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అఫ్డేట్స్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు పోలీసులు. వివేక ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో
Read Moreనేడు తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్రచారం
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్లో
Read Moreరైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
అనంతపురం: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని తాడిపత్రి మండలం ఆటోనగర్ దగ్గర ఈ విషాదం జరిగింద
Read Moreఇకపై సామాన్యులు కూడా రాకెట్ ప్రయోగాన్ని చూడోచ్చు.
నెల్లూరు: సామాన్యులు సైతం రాకెట్ ప్రయోగాన్ని దగ్గరుండి చూసే అవకాశాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కల్పించనుంది. ఇప్పటివరకు కేవలం అధికారులకు, య
Read More












