ఆంధ్రప్రదేశ్
ఓటేసిన వృద్ధురాలు : వడదెబ్బతో మృతి
ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న వృద్ధులు మండుటెండల్లో ఇబ్బందిపడుతున్నారు. వడదెబ్బతో ఓ వృద్ధురాలు ఓటేసి చనిపోయింది. చిత్తూరు జిల్లాలో పోలింగ్ ర
Read Moreఓటేయడం ఓ అనుభూతి : నందమూరి బాలకృష్ణ
అనంతపురం : సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటేశారు. తన భార్య వసుంధరతో కలిసి అనంతపురం పట్టణం ఎంపీడీవో కార్యాలయం… బూత్ నంబర్ 42లో
Read Moreఓటు వేసిన పవన్..ఈవీఎంల మొరాయింపుపై అసంతృప్తి
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పడమటలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ .. ప్రతి ఒక్కరు తమ ఓ
Read Moreఏపీలో పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ
ఏపీ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు ఓ పార్టీ వర్గీయులు. ఓటర్లకు దగ్గరున్న పోల్ స్లిప్పులను చూప
Read Moreఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి
అనంతపురం: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ స్టార్ట్ అయ్యింది. పలు చోట్ల ఈవీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లా గుత్తి బాలికల హైస్కూల్ 183వ నంబ
Read Moreఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. అనం
Read Moreఏపీలో ప్రారంభమైన పోలింగ్.. కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు
ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు పనిచేయలేదు. విశాఖలోని కృష్ణా కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఆరు ఈవీఎంలు పనిచేయలేద
Read Moreఓటుకు కమ్మలు : బంగారం పేరుతో గిల్ట్ నగలిచ్చారు
చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో గిల్ట్ కమ్మల పంపిణీ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ డబ్బులు, నగలు, మద్యం పంపిణీ చేసి ప్రలోభ పెట్టి ఓటర్లను ఆకట్టు
Read MoreEC ఎవరికీ అనుకూలంగా ఉండదు: ద్వివేది
ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. తమ
Read Moreకేసీఆర్, జగన్ లు మోడీకి పెంపుడు కుక్కలు: చంద్రబాబు
‘కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు. మోడీ బిస్కెట్లు తిని మీదికొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు తీ
Read Moreఏపీలో 175 స్థానాలు..2118 మంది పోటీ
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఏపీలో దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,920 పోలింగ్ స్టేష
Read Moreఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విక్రమ్ నాథ్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్ నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజీయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విక్రమ్ నాథ్ అలహాబాద్ హైకోర్టు న
Read Moreజగన్ ఎన్నికల ప్రచారం: 13 జిల్లాల్లో..68 సభలు
YCP అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో 68 నియోజక వర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. 20 రోజులపాటు 25 పార్లమెంట్ నియోజకవ
Read More











