ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం
కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జగద్గురు పీఠం సమీపంలో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. టీ స్టాల్ యజమానితో గొడవ పడి దాడి
Read Moreఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!
తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కరెంట్ బిల్లులు పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31
Read Moreవచ్చే ఎన్నికల్లో యూత్కే 40% టికెట్లు
40 ఏళ్లలో రాజకీయాల్లో చరిత్ర సృష్టించినం: చంద్రబాబు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారన
Read Moreశ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థా
Read Moreచిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన
Read Moreకడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు
అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస
Read Moreచిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని
Read Moreచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది ప్రైవేట్ బస్సు. ఈ ఘటనలో.. 8 మంది చనిపోయారు. మొత్తం 63 మంది ప్రయా
Read Moreశ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు
శ్రీశైలం: ఉగాది వేడుకలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈనెల 30వ తేదీ వరకు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తారు. కర్నాటక, మహారాష్ట్రల
Read Moreశ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైలాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆమెకు
Read More29న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు
మార్చి 28న సిఫారసు లేఖలు స్వీకరించబడవు తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ&zwnj
Read Moreసంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్ను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్ను ప
Read MoreRRR షో రద్దైందని రచ్చ రచ్చ
విజయవాడ: భారీ అంచనాలతో RRR మూవీ ఈ రోజు రిలీజైంది. దీంతో చాలా కాలం తర్వాత థియేటర్లు ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే విజయవాడలోని అన్నపూర్ణ థియే
Read More












