ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుపై జగన్ సంచలన కామెంట్స్
నంద్యాల: ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం జగన్. శుక్రవారం నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. దౌర్భాగ
Read Moreఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా
కేబినెట్ భేటీ అనంతరం రాజీనామాలు సీఎం జగన్ కు అందజేసిన మంత్రులు అమరావతి: ఏపీ మంత్రివర్గంలోని మొత్తం 24మంది సభ్యులు రాజీనామా చేశారు. గురువారం సీ
Read Moreవంద కోట్లు దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుపతి: రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది. మార్చి నెలలో హుండీ ద్వారా 128 కోట్ల 81 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ
Read Moreఏపీలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి 11న ముహూర్తం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణం ఉంటుందని ప్రకటించిన విషయం తెల
Read Moreచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు
ప్లాంట్ ను ఏర్పాటు చేసిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్టణం: చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసింది ఏపీ గ్రేటర్ వి
Read Moreప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధ
Read Moreదొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ
శ్రీకాకుళం జిల్లా: దేవాలయంలో దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. కిటికీలోంచి బయటపడేందుకు ప్రయత్నించి అందులోనే ఇరుక్కుపోయిన ఉదంతం తెల్లారాక
Read Moreవీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్
అనంతపురం జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పార్క్ చేసిన బుల్లెట్ బైకు పెట్రోల్ ట్యాంక్ పెద్ద శబ్దం చేస్తూ.. పేలిన ఘటన వీడియో వైరల్ అవుత
Read Moreఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన జరుగుతోంది. కొత్త జిల్లాలను సీఎం వైఎ
Read Moreఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం
Read Moreశ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా నిత్య, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేకుండా పోయ
Read Moreఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ
Read Moreకోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష
కోర్టుధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు
Read More












