ఆంధ్రప్రదేశ్
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీలు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇవాళ( మే17) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ
Read Moreకడియం నర్సరీలకు వేసవి తాపం.. మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు
కడియం నర్సరీలకు వేసవి తాపం మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు వాటి సంరక్షణకు రైతుల ఇక్కట్లు ప్రచండ భానుడు ప్రతాపానికి దేశ వ్యాప్త ప్రస
Read Moreనంద్యాల టీడీపీలో వర్గపోరు.. మాజీ మంత్రి అఖిల ప్రియ & ఏ వి సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొట్లాట
నంద్యాల టీడీపీలో వర్గపోరు.. బాహాబాహీ వరకు వెళ్లింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్
Read Moreకొత్త చిట్ ఫండ్ చట్టం తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం
ఏపీలో చిట్ ఫండ్ నిర్వహణకు నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఇకపై చిట్స్ లో లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read Moreచిత్తూరు జిల్లాలో పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు
చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు గుడుపల్లె మండలం బిసానత్తం రైల్వే స్టేషన్
Read Moreఎండకు కాలిపోయిన సెల్ టవర్... ఎక్కడంటే
ఏపీలో ఎండలు మండి పోతున్నాయి. సమ్మర్ లో ఇప్పటి వరకు పూరిళ్లు, గడ్డివాములు తగలబడటం చూశాం. తాజాగా ఇప్పుడు భానుడి ప్రతాపానికి సెల్ టవర్లు కూడా
Read More100 రోజులు పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర
యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారం(మే15)తో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో సామాన్య ప్రజాన
Read Moreపెళ్లిళ్లు చేసుకుంటారు.. విడాకులు తీసుకుంటారు .. ఏపీ సీఎం సెటైర్లు
ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీ పెళ్లి చేసుకొన
Read Moreవిచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్రెడ్డి లేఖ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఈర
Read Moreరాజమండ్రిలో 49 డిగ్రీలు.. మలమల మాడుతున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతుండటంతో పాటు ఉక్కపోతకు వేడిగాలి కూడా తోడవ్వడంతో ప్రజలు అల్లాడిపోత
Read Moreప్రధానిని కలిస్తే నాపై దుష్ప్రచారం: సీఎం జగన్
ప్రధాని మోడీని కలిస్తే చాలు తనపై దుష్ప్రచారం చేస్తారని.. బీజేపీ, కాంగ్రెస్తో అంటకాగిన వాళ్లు తనను విమర్శిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ
Read Moreవిజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీక్
విజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీకైంది. శృంగేరి మఠం వంటశాలలో ఆకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో
Read Moreకాంగ్రెస్ వైపు సీపీఐ చూపు..పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం
కాంగ్రెస్ వైపు సీపీఐ చూపు.. పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం కాంగ్రెస్సా.. బీఆర్ఎస్సా..? ఎవరితో కలుద్దాం! తెలంగాణ పాలిటిక్స్ పై కర్నాటక ఫల
Read More












