ఆంధ్రప్రదేశ్
ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. 8న అమిత్ షా.. 10న నడ్డా.. ఎక్కడంటే
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ
Read Moreఇది వారాహి కాదు.. అన్నవరం టూ భీమవరం.. చంద్రవరం యాత్ర
పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర చంద్రవరం యాత్రని వైసీపీ నేత పేర్నినాని విమర్శించారు. ఇది చంద్రబాబు యాత్రని ఆయన అన్నారు. అన్నవరం, భీమవరం యాత్ర కాదన్న
Read Moreవారాహి యాత్రకు డేట్ ఫిక్స్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి వారాహిలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారని జనసేన పార్టీ నే
Read More2 వేల 500 ట్రాక్టర్లు రైతులకు పంపిణీ చేసిన సీఎం జగన్
రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా అన్నదాతలకు ఎలాంటి మంచి జరిగితే బాగుంటుందో, వారిని ఏ విధంగా ఆదుకోవాలో తనకు తెలుసునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ
Read Moreగోవిందరాజు స్వామి ఆలయంలో అపశృతి
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం ( జూన్ 1) అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ ధ్వజస్తంభం వద్దనున్న వందేళ్ల పెద్ద రావిచెట్టు కూలి భక్తుడు మ
Read Moreభార్య చైన్ మింగిన భర్త..ఆపరేషన్ చేయకుండా తీసిన ప్రభుత్వ వైద్యులు
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో విచిత్రమైన ఘటన జరిగింది. ధర్మవరం పట్టణానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య లాంగ్ చైన్ ను మింగ
Read Moreసొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే...
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరుగకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల కొండకు వెళ్లే మార
Read Moreబాబాయిని చంపిందెవరంటూ పాదయాత్రలో లోకేష్ పోస్టర్లు
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు వివేకా త్యకు సంబంధించిన ప
Read Moreచంద్రబాబుది దోచుకో, దాచుకో విధానం: మంత్రి విడుదల రజని
ఏపీ మంత్రి విడదల రజిని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన
Read Moreబుల్లెట్ రైలు వచ్చేస్తుంది : శంషాబాద్ నుంచి వైజాగ్ ప్రత్యేక రైల్వే లైన్
తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైలు రానుందా...? విశాఖ పట్నం నుంచి శంషాబాద్ మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇ
Read Moreచంద్రబాబు హయాంలో కరువు రాజ్యం ఏలింది: సీఎం జగన్
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలను, రైతులను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం జగన్ . చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో కరువు రాజ్యం ఏలిందన్న
Read Moreమేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కవగా రైతు భరోసా
మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కవగా రైతు భరోసా కింద రూ.12 వేల 500కి బదులుగా ఏడాదికి రూ.13 వేల500 అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కర్
Read Moreపవన్ ఫ్లెక్సీని చించిన జనసేన నేత రేఖగౌడ్
వైసీపీ నేతలపై ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, పెత్తం దార్లకు మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో వైసీపీ నాయకు
Read More












