ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరు.. పాతహమీలనే బూజు దులిపి చెప్పిండు
పేదల చేతుల్లోనే బాబుకు శాశ్వతంగా రాజకీయ సమాధి ఖాయమని ఏపీ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున అన్నారు. బాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరని చెప్పారు. సీఎం
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మళ్ళీ ప్రమాదం జరిగింది. ఒకటవ మలుపు వద్ద భక్తులతో వెళ్తున్న తుఫాన్ వాహనం బండరాయిని ఢీ కొట్టింది. వాహనంలోని భక్తులు ప్రమాదం న
Read Moreఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన చిన్నారి
తప్పిపోయిన ఓ చిన్నారి ఏడేళ్ల తర్వత తల్లి ఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్లితే.. డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్ల
Read Moreజీఎస్ఎల్వీ ఎఫ్12 ప్రయోగం సక్సెస్
సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్&
Read Moreమహానాడు వేదికపై బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు : కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్న
Read More‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో
ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తం తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటు
Read Moreవిభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అమిత్ షాను కోరిన ఏపీ సీఎం జగన్
న్యూఢిల్లీ: విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలో అమిత్ షాను
Read Moreటీడీపీని దెబ్బతీద్దామని విఫలమయ్యారు.. రాజకీయ రౌడీలు... ఖబడ్దార్
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండడమే
Read Moreఎన్నికల వరాలు..భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో
టిడిపి మహానాడులో అధినేత చంద్రబాబు వరాలు కురిపించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తొలి విడుత టీడీపీ మేనిఫ
Read Moreమహానాడు ప్రాంగణం అస్తవ్యస్తం.. కూలిన బారికేడ్లు, టెంట్లు
రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. &nbs
Read Moreటాస్క్ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్.. 16 మంది ఎర్ర దొంగలు అరెస్టు
అన్నమయ్య జిల్లాల్లో రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 16 మందిని అరెస్టు చేసినట్టు ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టా
Read Moreకడుపున పుట్టినంత మాత్రాన వారసులు కారు.. దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు
విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయ
Read Moreశ్రీవారి కొండ కిటకిట.. స్వామి దర్శనానికి 30 నుంచి 40 గంటలు
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. గత నాలుగు రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సమ్మర్ హాలిడేస్ తో పాటు.. వీకెండ్ కావడంతో శ్రీవారి దర
Read More












