ఆదిలాబాద్
కాగజ్నగర్లో ఇదేం వాన బాబోయ్.. వరదలో వాటర్ డబ్బాలు కొట్టుకపోయినయ్..!
కాగజ్నగర్: కుమురం బీమ్ జిల్లా కాగజ్నగర్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరి వాగు పొంగ
Read Moreజైనూర్ లో జీతాలు చెల్లించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
జైనూర్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం జైనూర్ ఎంపీడీవో ఆఫీస్
Read Moreప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ కు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆ
Read Moreరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల ట్రాన్స్ఫర్ : సీపీ అంబర్ కిశోర్ ఝా
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవారం ఆర్డర్స్ జారీ చేశారు. మందమర్రి ఎస్సై
Read Moreఆదిలాబాద్ లో రోడ్డుకే ఇంటి నంబర్ సృష్టించి కబ్జా
నలుగురు కుటుంబసభ్యులు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి టోకరా.. ఇద్దరి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదిలాబాద్, వెలుగు: నలుగురు కు
Read Moreగ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్/ కోటపల్లి, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
Read Moreఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా..సుమారు 400 మంది నుంచి లక్షల్లో వసూలు
బోర్డు తిప్పేసి, ఫోన్ స్విచాఫ్ చేసిన నిందితుడు ఆఫీస్ ఎదుట బాధితుల ఆందోళన ఆదిలాబాద్ టౌన్&zwnj
Read Moreనమ్మించి మోసం చేస్తుండ్రు .. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న కేటుగాళ్లు
ఇటీవల జిల్లాలో పెరిగిన మోసాలు.. పలు కేసులు నమోదు తాజాగా డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో 400 మందికి టోకరా ఆందోళనకు దిగిన బాధితులు
Read Moreఆదిలాబాద్ లో నిరుద్యోగులను నిండా ముంచిన మైక్రో ఫైనాన్స్.. రోడ్డున పడ్డ 500 మంది బాధితులు
ఆదిలాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు కాజేసి
Read Moreమంచిర్యాల అడిషనల్ కలెక్టర్ గా ఆర్డీవో శ్రీనివాస్ రావు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా ఆర్డీవో శ్రీనివాస్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆర్డర్స్
Read Moreరైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
కడెం ఎడమ కాలువకు నీటి విడుదల కడెం, వెలుగు: రైతుల నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని కడ
Read Moreఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి .. రాత్రిపూట మహిళల బైండోవర్పై మండిపడ్డ ఆదివాసి సేన
దండేపల్లి, వెలుగు: మహిళలు అని కూడా చూడకుండా రాత్రి వేళ్లలో బైండోవర్ చేయడానికి ప్రయత్నించిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సేన మంచిర్యా
Read Moreహంగిర్గా సొసైటీకి ఉత్తమ అవార్డు .. ఉమ్మడి నిర్మల్ జిల్లా నుంచి ఎంపికైన ఏకైక సోసైటీ
మంత్రి తుమ్మల చేతుల మీదుగా అవార్డు అందుకున్న చైర్మన్, సీఈవో భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా తానూర్మండలం హంగిర్గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ర
Read More












