ఆదిలాబాద్
సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని ఆస
Read Moreప్రమాద రహిత సింగరేణి దిశగా ముందుకు సాగాలి : డీఎంఎస్ఎన్ నాగేశ్వర్ రావు
నస్పూర్, వెలుగు: ప్రమాద రహిత సింగరేణి దిశగా ఉద్యోగులు ముందుకు సాగాలని మైనింగ్ డీఎంఎస్ఎన్.నాగేశ్వర్ రావు సూచించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం
Read Moreసైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని, వెలుగు: శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూ
Read Moreకొరత అంటూ పుకార్లు.. ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు ఇలా క్యూ కట్టారు. గురువారం యూరియా బస్తాలు ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు ఒక్కసారి
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజు భారీ వర్షం ప్రజా జీవానాన్ని స్తంభింపజేసింది. చింతల మానేపల్లి, బెజ్జూర్, కౌటాల మండలంలో పంటలు నీట మునిగ
Read Moreకాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి ఏఐటీయూసీ లీడర్ల వినతి
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వి
Read Moreకూలర్ కు కరెంట్ సప్లై.. షాక్ కొట్టి వ్యక్తి మృతి
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఇంట్లో కూలర్కు కరెంట్ సప్లై అయి షాక్ కొట్టి వ్యక్తి మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేటలో జర
Read Moreఅడవిలో మహిళా కూలీల నరకయాతన
వరినాటు వేసేందుకు వెళ్లగా ఉప్పొంగిన దిందా వాగు కాగజ్ నగర్, వెలుగు: జోరు వాన, అడవిలో దారి తెలియక కూలీలు నరకయాతన పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా చింతల
Read Moreవానాకాలం.. కరెంట్తో పైలం.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి సమస్య ఉంటే టోల్ఫ్రీ నంబర్1912కు సమాచారం అందించాలి టీజీఎన్పీడీసీఎల్మంచిర్యాల ఎస్ఈ
Read Moreజీవో 49 అమలైతే ఎమ్మెల్సీగా రిజైన్ చేస్తా : ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్ నగర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల మేలు కోరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 49 జీవో అమలు నిలిపి వేశారని, ప్రతిపక్షాలు చెప్తున్నట్లు
Read Moreరాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
గడి మైసమ్మ తల్లికి మంత్రి వివేక్ వెంకటస్వామి పూజలు కోల్బెల్ట్/ చెన్నూరు, వెలుగు: గడి మైసమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సం
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు, ఆగిన రాకపోకలు
ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం వానలు దంచికొట్టాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బెజ్జూర్ మండ
Read Moreగాంధారీ మైసమ్మ తల్లికి ఘనంగా పూజలు
కోల్బెల్ట్, వెలుగు: ఆషాఢ మాస బోనాల వేడుకలు మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్
Read More












