ఆదిలాబాద్
కాగజ్ నగర్ కు చేరుకున్న దిందా గ్రామస్తుల పాదయాత్ర
కుమ్రం భీం జిల్లా : కుమ్రం భీం జిల్లాలోని దిందా గ్రామస్తుల పాదయాత్ర కాగజ్ నగర్ కు చేరుకుంది. కాగజ్ నగర్ లోని తెలంగాణ తెలుగు తల్లి విగ్రహానికి పూల
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
స్టూడెంట్ల సామర్థ్యం కోసం శ్రీకారం చుట్టిన ఐటీడీఏ పీవో విద్యార్థులకు స్పెషల్ గ్రేడింగ్ లు వంద శాతం అమలు చేయాలి: వరుణ్ రెడ్డి
Read More11 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు
మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రీజియన్ పరిధిలో దాదాపు 8 వేల మంది పారి
Read Moreబలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పురుగుల అన్నం తిని కాగజ్ నగర్ మండలం బలగాల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చ
Read Moreకడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద
నిర్మల్ జిల్లా: ఎగువన నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్
Read Moreగ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర
వాగు వద్ద 6 రోజులుగా రాత్రి, పగలు దీక్ష ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామం నుంచి కలెక్టరేట్ కు పాదయాత్ర కుమ్రంభీం జిల్లా: తమ గ్రామం వద్ద వాగుపై
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్/మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు కలలతో విడదీయలేని బంధం ఉందని, తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు నిర్వహించి
Read Moreప్రభుత్వ భూమిలో బిల్డింగులు కడుతున్నరు
మంచిర్యాల/ బెల్లంపల్లి, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కలెక్టరేట్కు కూతవేటు దూరంలో కోట్ల రూపాయల విలువజేసే ఐదున్నర ఎకరాల ప్రభుత
Read Moreఅధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్
పెద్దపల్లి జిల్లా: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్ లో పోటీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్,వెలుగు: స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కూడా కాంగ్రెస్ తోనే &nbs
Read Moreజాతీయ సమైక్యత స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి
నిర్మల్/ఆదిలాబాద్/మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం సమైక్యత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధి
Read Moreకడెం మండలం ఎలగడపలో మొసలి కలకలం
నిర్మల్ జిల్లా: కడెం మండలం ఎలగడప గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. మొసలిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు
Read Moreనిజాం, బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచిన రాంజీ గోండు
నిర్మల్, వెలుగు: వెయ్యి ఉరుల మర్రి.. నిజాం, బ్రిటిష్ సేనల అరాచకానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోయిన ఓ చేదు జ్ఞాపకం. విముక్తి కోసం, అస్థిత్వం కోసం
Read More












