ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
మంచిర్యాల, వెలుగు: మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ ఆఫీసర్లు కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్  
Read Moreభారీ వర్షాలకు పత్తి రైతుల ఆవిరవుతున్న ఆశలు
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో వర్షాలు తెరపివ్వకుండా పడ
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్,వెలుగు: నిర్మల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సహకారం తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. శనివారం
Read Moreనిర్మల్ నుంచి తరలిపోయిన NHA ఆఫీస్
నిర్మల్,వెలుగు:నిర్మల్ జిల్లా మీదుగా వెళ్తున్న రెండు నేషనల్ హైవేలు, మరో స్టేట్ హైవే నిర్వహణకు ఇబ్బందులు తప్పేలా లేవు.. నాలుగు వైపుల విస్తరించిన
Read Moreఆజాద్ ఎన్కౌంటర్ కేసు : మరోసారి 29 మంది పోలీసుల విచారణ
మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసుపై ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఆజాద్ సతీమణి సహా ఇరుపక్షాల
Read Moreసింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ కార్మికుడు మృతి
మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో ఓ కార్మికుడు ప్రమాదంలో గాయపడి చనిపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ప్
Read Moreఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎనిమిది శాతం తేమతో క్వింటాలు పత్తికి రూ. 8,300 చెల్లించేందుక
Read Moreఒంటికి, రెంటికి ఇబ్బంది పడుతున్న జనం
అవస్థలు పడుతున్న పట్టణ వాసులు మహిళలకు తప్పని ఇబ్బందులు సింగరేణి సులభ్ కాంప్లెక్స్లే దిక్కు మందమర్రి,వెలుగు: జిల్లాలో సరిపడు పబ్లిక
Read Moreకవ్వాల్ టైగర్ జోన్ నుంచి అడవి బిడ్డల తరలింపు
మొదటి దశలో రెండు గ్రామాలు ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు తర్వాత మిగతా 16 గ్రామాల తరలింపునకు చర్యలు తొమ్మిదేళ్ల ఎదురుచూపులకు తెర
Read Moreఆదిలాబాద్ జిల్లాలో 9మందిపై పడ్డ పిడుగు
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో 9మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా..హఠాత్తుగా పెద్ద ఉరుముతో పిడుగు పడింది. స
Read Moreఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు
ఖానాపూర్/నార్నూర్,వెలుగు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్లో కుమ్రంభీం వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు
Read Moreదసరా తర్వాతా ఖాళీగా రెసిడెన్షియల్ స్కూళ్లు
బాబాపూర్లో ఎనిమిది మంది.. కేతినిలో 46 మంది స్టూడెంట్స్ హాజరు పిల్లలను రప్పించే ప్రయత్నం చేయని టీచర్లు, సిబ్బంది పట్టించుకోని ఐటీడీఏ ఆఫీసర్లు
Read Moreభారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,చెరువులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప
Read More












