ఆదిలాబాద్
నర్సాపూర్ -జి గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పంపిణీకి వెళ్లిన మంత్రి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చ
Read Moreట్రిపుల్ ఐటీలో మినీ టీహబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఆర్జీయూకేటీలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవ
Read Moreనేను వచ్చానని ఇవాళ మంచి భోజనం పెట్టిన్రు
బాసర ట్రిపుల్ ఐటీలో కొన్ని సమస్యలను పరిష్కరించామని.. మరికొన్ని పరిష్కరించాల్సివుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్జీయూకేటీని ఆయన సందర్శించారు. విద్యార్
Read Moreఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును నిర్మల్ కు తరలించేందుకు కుట్ర
ఆదిలాబాద్ జిల్లా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంత్రి కేటీఆర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ లో ఉన్న ఎస్సీ,
Read Moreవిదేశాల్లో ఉన్నవారు ముందుకొస్తే.. ఐటీని మరింత అభివృద్ధి చేస్తాం
ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండే ఆదిలాబాద్.. ఇప్పుడు ఐటీ మ్యాప్ లో కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కోసం 5 ఎక
Read Moreఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ
ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేటీఆర్ ర్యాలీలో ఉపాధ్యాయుల నిరసన ని
Read Moreఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్
మంత్రులు కేటీఆర్, సబితా, ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వారు తొలుత జైనథ్ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగురామన్
Read Moreబాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభం
నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే ఆలయ అర్చకులు..అమ్మవారికి ప్రత్యేక పూ
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ కార్మికులు 17 రోజులుగా చేస్తున్న సమ్మెపై సింగరేణి, రాష్ట్ర సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని బీఎంఎస
Read Moreవారం వ్యవధిలో ముగ్గురు రైతులు మృతి
నిర్మల్,వెలుగు : చేన్ల చుట్టూ అమర్చుతున్న కరెంట్ కంచెలు ప్రాణాలు తీస్తున్నాయి. విద్యుత్ అధికారులు హెచ్చరిస్తున్నా.. పోలీసులు కేసులు పెడుతున్నా.. &nb
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
దండేపల్లి,వెలుగు: తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శన
Read Moreఅందుబాటులోకి బోటింగ్
ఆసిఫాబాద్ ,వెలుగు : ఆసిఫాబాద్ మండలం కుమ్రంభీం ప్రాజెక్టులో శనివారం బోటింగ్ ప్రారంభమైంది. ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు రాజేశం,
Read Moreడిపార్ట్మెంట్ల వారీగా డాటా సేకరణ పూర్తి
మందమర్రి, వెలుగు: రోజు రోజుకు పెరిగిపోతున్న అర్బనైజేషన్కు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ శాఖ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తం
Read More












