ధర్మారం, వెలుగు: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పార్టీ పరిస్థితులపై లీడర్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, సాగంటి కొండయ్య, చిరంజీవి, కిశోర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వంశీకృష్ణకు ఘన స్వాగతం
- కరీంనగర్
- November 8, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.