వరంగల్
గ్రేటర్ వరంగల్ చెరువులతో పొంచి ఉన్న ముంపు ముప్పు
భారీ వర్షాలకు నిండుకుండల్లా చెరువులు భద్రకాళి చెరువుకు గండి పడటంతో జనాల్లో భయం భయం ప్రమాదకర స్థితిలో వడ్డేపల్లి, గోపాలపూర్ తటాకాలు
Read Moreనీట మునిగిన.. సమ్మక్క సారలమ్మ గద్దెలు.. మేడారంలో దయనీయ పరిస్థితులు (వీడియో)
మేడారంలో ఎటు చూసినా నీళ్లే. ఎటు చూసినా వరదలే. మేడారం జలదిగ్భంధమైంది. భారీ వర్షాలకు, వరదలకు మేడారం నీటమునిగింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలు నీటమునిగాయి.
Read Moreభద్రకాళి చెరువుకు గండి..కాలనీల్లోకి నీరు
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు నిండు
Read Moreములుగు జిల్లాలో చేపల కోసం జనాల తిప్పలు
భారీ వర్షాలకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో
Read Moreఆక్రమణలు తొలగించే పరిస్థితి లేదు : ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్, వెలుగు : ‘వరంగల్లో నాలాల మీద, చెరువ
Read Moreచెల్పూర్ కేటీపీపీలో నిలిచిన 750 మెగావాట్ల ఉత్పత్తి
తడిసిన బొగ్గు నిల్వలు , గనుల నుంచి ఆగిన సరఫరా కొనసాగుతున్న 350 మెగావాట్ల ప్రొడక్షన్ రేగొండ, వెలుగు : కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జ
Read Moreఊరిని కాపాడిన ఎస్ఐ..ఐదు గంటలు శ్రమించిన ఆఫీసర్
నిండిన వరంగల్ జిల్లా కల్లెడ చెరువు గ్రామం మునిగే అవకాశం ఉండడంతో అలర్ట్ అర్ధరాత్రి ఊరికి మరోవైపు గండి కొట్టించిన ఎస్ఐ వీరభద్ర రావు ఐదు గంటల
Read Moreమోరంచపల్లి, కొండాయిలో ఎవరిని కదిలించినా కన్నీరే..
తేలిన మృతదేహాలు, బయటపడుతున్న వాహనాలు సర్వం కోల్పోయి విలపిస్తున్న బాధితులు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్ష బీభత్సం జయశంకర్&zw
Read Moreచెరువు గండి పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే.. నిరసన తెలిపిన రైతులు
చేపల కాంట్రాక్టర్ కక్కుర్తి, ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సర్ధి చెప్పిన గండ్ర వెంకటరమణారెడ్డి
Read Moreములుగుకు రూ. కోటి సాయం
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం : సత్యవతి రాథోడ్ ములుగు, వెలుగు: భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇతర ప్రజా
Read Moreఇండ్ల నిండా బురద.. వరంగల్లో ఆగమాగం
170 కాలనీల్లో ఇదే పరిస్థితి.. నాలుగు రోజుల తర్వాత ఇండ్లకు చేరుకుంటున్న ప్రజలు బుధవారం నుంచి నిలిచిన కరెంట్ సరఫరా పట్టించుకోని అధికారులు.. ఫైర్
Read Moreమూడు రోజుల్లో30 మంది జల సమాధి
వరద తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు ఒక్క ములుగు జిల్లాలోనే 11 మంది మృతి పంట చేలల్లో 8 డెడ్బాడీలు మరికొందరు గల్లంతు వ
Read Moreసర్వం కోల్పోయిన మోరంచపల్లి గ్రామస్తులు.. కట్టేసిన పశువులు అలాగే చనిపోయాయి
మోరంచపల్లి.. 300 ఇళ్లు.. 700 మంది గ్రామస్తులతో ఉన్న ఓ చిన్న గ్రామం. ఆకస్మిక వరదలతో ఇప్పుడు నిలువనీడ లేకుండా పోయింది. ఊరుకు ఊరు నీట మునిగి.. ఇప్పుడే తే
Read More












