వరంగల్
పరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన
పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై సొంత పార్టీ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆక్రమించ
Read Moreవరద నష్టాన్ని అంచనా వేయండి: గుండు సుధారాణి
వరంగల్ సిటీ, వెలుగు : భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఇంజినీరింగ
Read Moreన్యాయం చేయకుంటే బీఆర్ఎస్ను గద్దె దించుతాం
హనుమకొండకలెక్టరేట్/మహబూబాబాద్ అర్బన్/జనగామ అర్బన్, వెలుగు : తమకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్&
Read Moreపొత్తులున్నా, లేకున్నా పోటీలో ఉంటాం : చాడ వెంకట్రెడ్డి
భీమదేవరపల్లి, వెలుగు : పొత్తులు ఉన్నా, లేకున్నా హుస్నాబాద్ బరిలో ఉంటామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి స్పష్ట
Read Moreఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా : ఎమ్మెల్యే శంకర్నాయక్
గూడూరు, వెలుగు : ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని మాహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ చెప్పారు. గూడూరు మండలంల
Read Moreదళితబంధు అమలు చేయకుంటే గుణపాఠం తప్పదు: మారుపాక అనిల్ కుమార్
హనుమకొండ సిటీ, వెలుగు : దళితబంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని దళిత హక్కు
Read Moreభూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వాసుల దీనగాథ
ఇసుక మేటలతో పనికిరాకుండా పోయిన వ్యవసాయ భూములు వరదకు బర్రెలు కొట్టుకుపోవడంతో బంద్ అయిన పాడి కుటుంబం ఎలా గడవాలో.. అప్పులు ఎలా తీర్చాల
Read Moreరోడ్లు ఆగమాగం..పలు చోట్ల కోత
జనగామ జిల్లాలో 24 చోట్ల దెబ్బతిన్న రోడ్లు 9 రోడ్లు పూర్తిగా బ్లాక్ చేసిన ఆఫీసర్లు జనగ
Read Moreఏనుమాముల మార్కెట్లో పసుపుకు రికార్డు ధర
క్వింటాకు రూ.11.010 గత ఏడాది ధర రూ. 7వేలే... వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపుకు రికార్డు ధర పలికింది
Read Moreమెయిన్ రోడ్లు తుక్కుతుక్కు.. అడుగడుగునా గుంతలు
కూలిన బ్రిడ్జిలు, తెగిన నాలాలు చెల్లాచెదురైన డివైడర్స్ టెంపరరీ రిపేర్లు కూడా మొదలుపెట్టని ఆఫీసర్లు అప్పటిదాకా కనీసం వార్నింగ్ బోర్డు
Read Moreవరదలకు కూలిన ఇల్లు.. ఆగిన గుండె
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వానలు, వరదలతో అతలాకుతలమైన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంద
Read Moreరోకలిబండతో భార్యను చంపిన భర్త.. ఇంట్లో కాలు జారి పడినట్టుగా చిత్రీకరణ..
కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో భర్త గణేష్ కొట్టి చంపాడు.
Read Moreవరద బాధితులు ధైర్యంగా ఉండాలి : గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి (మొగుళ్లపల్లి), వెలుగు : వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ
Read More












