తెలంగాణం

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.  బ

Read More

రోడ్డెక్కిన నడిగడ్డ సీడ్ పత్తి రైతులు..మొత్తం పంట కొనుగోలు చేయాలని డిమాండ్

అయిజ, వెలుగు: అయిజ–గద్వాల రోడ్డుపై బింగిదొడ్డి స్టేజి వద్ద బుధవారం సీడ్ పత్తి రైతులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, నడిగడ్డ హక్కుల ప

Read More

శాంతినగర్ గోల్డ్ షాప్లో చోరీ కేసు.. నిందితుడి అరెస్ట్

పరారీలో ఒడిశాకు చెందిన ముగ్గురు శాంతినగర్, వెలుగు: గోల్డ్​షాప్​లో చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు సీఐ టాటాబాబు తెలిపారు. శాంతినగర్

Read More

నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో గందరగోళం..సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆరోపణ

డీఎంఈ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన   హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా పోస్

Read More

మా ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు?..ఐఏఎస్‌‌లకు ధిక్కరణ నోటీసులిచ్చిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పలువురు ఐఏఎస్‌‌లను హైకోర్టు ఆదేశించింది. ఈ

Read More

25 వేల మంది బీసీలు .. ప్రజాప్రతినిధులయ్యేదాకా పోరాటం: కవిత

హైదరాబాద్, వెలుగు: వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేదాకా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అ

Read More

బీజేపీకి పంజా విజయ్ రాజీనామా..కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం

మెదక్, వెలుగు: భారతీయ జనతా పార్టీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జి పంజా విజయ్ కుమార్  పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్

Read More

కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్లకూ బెస్ట్ టీచర్ అవార్డులు!

ఎయిడెడ్ టీచర్లకూ ఇవ్వాలని విద్యాశాఖ యోచన సర్కార్ కు ప్రతిపాదనలు పంపిన స్కూల్ ఎడ్యుకేషన్‌‌ అధికారులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోన

Read More

కొమురవెల్లి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు మృతి

కొమురవెల్లి: కొమురవెల్లి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పడిగన్నగారి మల్లప్ప(82) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబ

Read More

చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి : జేఏసీ నాయకులు

చేర్యాల, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చేర్యాలను రెవెన్యూ డివిజన్​చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్​చేశార

Read More

జైనూర్ లో జీతాలు చెల్లించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన

జైనూర్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం జైనూర్​ ఎంపీడీవో ఆఫీస్

Read More

ఆగస్ట్ మొదటి వారంలో దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాట్లు  హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఫస్టియర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలి

Read More