తెలంగాణం

గచ్చిబౌలిలోని DLF ఫుడ్ స్ట్రీట్ తరలింపునకు లైన్ క్లియర్

హైదరాబాద్: హైదరాబాద్‎లో నైట్ టైమ్ ఫుడ్‎కి గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ (DLF) ఫుడ్ స్ట్రీట్‌ ఫేమస్. నగరంలోని ఐటీ, ఇతర ఉద్యోగులకు రాత్రి వేళలో ఆహ

Read More

నావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో కర్రెగుట్టల్లో ఆపరేషన్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్​ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు.. కర్రె గుట్టల్లో కాల్పుల మోత మోగిస్తున్నాయి. గుట్టలను

Read More

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా.. చిక్కడు దొరకడు

మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్త

Read More

ఆనాడైనా ఈనాడైనా.. తెలంగాణే BRS ఏకైక ఎజెండా: కేటీఆర్

హైదరాబాద్: ఆనాడైనా ఈనాడైనా తెలంగాణే బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎజెండా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ

Read More

50 ఏళ్ల తర్వాత రామగుండం ఎయిర్ పోర్టుపై ఆశలు..పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ లేఖతో రీ సర్వేకు ఆదేశాలు

గోదావరిఖని, వెలుగు :  రామగుండం ఎయిర్​పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే దీనిపై  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. కేంద్ర పౌర విమానయ

Read More

రామగుండంలో ఎయిర్​పోర్టు ఎంతో అవసరం : ఎంపీ వంశీకృష్ణ

రామగుండం ప్రాంతంలో ఎయిర్​పోర్టు అవ సరం ఎంతో ఉంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్​సీఎల్, జైపూర్​ఎస్టీపీపీ, బసంత్​నగర్​సిమెంట్​ ఫ్యాక్టరీలు ఉన్నాయి.

Read More

రైతుల సంక్షేమం కోసమే భూ భారతి : పమేలా సత్పతి

కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి, వెలుగు : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందని కలెక్టర్​ పమేలా సత్పతి అన్నారు.

Read More

నెలాఖరులోపు ఆస్తిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

ఆర్మూర్, వెలుగు : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ఈ నెలాఖరులోపు చెల్లించి ఎర్లీ బర్డ్ స్కీంలో ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయ

Read More

లబ్ధిదారుల గుర్తింపులో స్పీడ్​​ పెంచాలి : కలెక్టర్​ సత్య శారదా దేవి

కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథంకలో భాగంగా రెండో విడత ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల గుర్తించే ప్రక్రియ స్పీడప్​ చేయాలని వరంగల్​ కలెక్టర్​

Read More

రైతులకు ఉచిత న్యాయ సాయం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : భూభారతితో రైతులకు ఉచిత న్యాయ సాయం అందుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో

Read More

వక్ఫ్ పేరుతో అన్యాయం జరుగుతోంది

గద్వాల, వెలుగు: వక్ఫ్  పేరుతో అన్యాయం జరుగుతోందని మహబూబ్ నగర్  ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం గద్వాలలోని డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా అధ్యక

Read More

ఆధార్ తరహాలో భూధార్ : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు

ఆర్మూర్, వెలుగు : భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూధార్ నంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతు తెలిపారు.

Read More

కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: జీవో 21ని రద్దు చేసి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్  చేయాలని మహబూబ్​నగర్  ఎంపీ డీకే అరుణ డిమాండ్  చేశార

Read More