తెలంగాణం
జన్నారం గ్రామంలో ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల
Read Moreసంగారెడ్డి ఏపీపీ అరెస్ట్.. రూ.3.2 కోట్లు తీసుకొని భార్య మాయమైనట్లు భర్త ఫిర్యాదు
పంజాగుట్ట, వెలుగు: భర్తతో గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) ఆచూకీ లభించింది. తన భార్య రూ.3.2 కోట్లు
Read Moreట్యాంక్బండ్పై వనజీవి రామయ్య విగ్రహం పెట్టాలి: విమలక్క
ఖైరతాబాద్, వెలుగు: పద్మశ్రీ వనజీవి రామయ్య చనిపోలేదని.. ప్రకృతి, పర్యావరణం ఉన్నంత కాలం జీవించే ఉంటారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అ
Read Moreఏప్రిల్ 28న పంచాయతీ రాజ్ఉద్యోగులకు వర్క్ షాప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సోమవారం వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ లోని ప
Read Moreకుంట్లూరులో గుడిసెలు వేసుకున్నవారందరికీ ఇండ్లు ఇవ్వాలి : కూనంనేని సాంబశివరావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్, వెలుగు: అబ్దుల్లాపూర్&zwnj
Read Moreతెలంగాణలో రైతు స్కీమ్లు భేష్ : మంత్రి తుమ్మల భేటీ
జార్ఖండ్ వ్యవసాయ మంత్రి శిల్పి నేహా తెర్కేతో మంత్రి తుమ్మల భేటీ హైదరాబాద్, వెలుగు: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్
Read Moreఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం : నితీశ్ నారాయణ్
17 అంశాలపై తీర్మానాలు, రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఎస్ఎఫ్ఐ ఓ యూనివర్సిటీ వంటిదని
Read Moreచిట్టి తల్లికి.. ఆరోగ్య మంత్రి అండ .. వెలుగు కథనానికి స్పందించిన దామోదర రాజనర్సింహ
పాపకు అవసరమైన వైద్య సేవలు అందించేలా అధికారులకు ఆదేశం మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పాప కృతిక పేరెంట్స్ హైదరాబాద్, వెలుగు: బ్లడ్ క్య
Read Moreనల్గొండ జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట కొమురవెల్లిలో పట్నాలు వేసి, మొక్కులు చెల్లించుకున్న భక్తులు యాదగిరిగుట్ట, వె
Read Moreరైతన్న కష్టం.. నీటి పాలు .. అకాల వర్షంతో ఆగమైతున్న రైతులు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు భారీ మొత్తంలో నష్టపోయిన రైతులు గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు, మూగజీవాలు మృతి
Read Moreఉస్మానియాలో అరుదైన పేగు ట్రాన్స్ ప్లాంటేషన్
షార్ట్ గట్ సిండ్రోమ్తో బాధపడుతున్న 40 ఏండ్ల వ్యక్తి మరణించిన వ్యక్తి నుంచి పేగు సేకరించి ట్రాన్స్ ప్లాంట్ హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆసుప
Read Moreమావోయిస్టులను కేంద్రం చర్చలకు పిలవాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులను కేంద్రం చర్చలకు పిలవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్
Read More












