తెలంగాణం
రూ. 250 కోట్లతో 104 కొత్త సబ్స్టేషన్లు : సీఎండీ వరుణ్రెడ్డి
భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104 కొత్త 33/11కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ
Read Moreనా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన
న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత తొర్రూరు, వెలుగు: నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదు. ఇబ్బందులు పెడుతుండు. నా రెండెకరాల భూమిని అమ్ముకుండు. ఆ భ
Read Moreకేసీఆర్ స్పీచ్లో పసలేదు.. తాగొచ్చి ఏదేదో మాట్లాడిపోయిండు: నాయిని రాజేందర్రెడ్డి
సభకు పెట్టిన వందల కోట్లు ఎట్లొచ్చినయ్.. అవన్నీ కాళేశ్వరం, స్కీముల పేరుతో చేసిన స్కాముల డబ్బులే.. కేసీఆర్ స్పీచ్లో పసలేదు
Read Moreజగిత్యాల పట్టణంలో దారుణం.. మూడేండ్ల చిన్నారిని చితకబాదిన తల్లి.. కింద పడేసి, కాలితో తన్నిన మహిళ
జగిత్యాల, వెలుగు: భర్త మీద కోపం, చిన్నారి అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన మూడేండ్ల కొడుకును చితకబాదింది. విపరీతంగా కొట్టడం, కింద పడేసి తన
Read Moreకర్రె గుట్టలపై బాటిల్ బాంబులు.. బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’
వాటితో పాటు ఐఈడీ, టిఫిన్ బాక్స్, కుక్కర్ బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు బీర్&
Read Moreగుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్
గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్ త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేన
Read Moreసంస్థాగత పదవులపై కాంగ్రెస్ ఫోకస్
నేడు పాలమూరులో పీసీసీ కార్యవర్గ సభ్యుల పర్యటన హాజరుకానున్న ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర లీడర్లు మండల, బ్లాక్ కాంగ్రెస్, డీసీసీ అధ్యక్షుల ఎంపికకు
Read Moreభూభారతిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ : కలెక్టర్ పమేలాసత్పతి
వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్&z
Read Moreఖమ్మం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : రఘురాంరెడ్డి
మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు వినియోగించాలి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై సమీక్ష ఖమ్మం, వెలుగు : 
Read Moreసాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించాం రాష్ట్రంలో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం 
Read Moreచర్లపల్లి - తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: వేసవి సెలవులకు తిరుపతి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్
Read Moreమృత్యు గుంతలు .. చిన్నారుల పాలిట యమపాశాలు .. 9 మంది ప్రాణాలు బలి
చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు మృత్యు కుహారాలుగా మారిన జేసీబీ గుంతలు కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లో 9 మంది ప్రాణాలు బలి
Read Moreసిద్దిపేట జిల్లాలో షుగర్, బీపీ పేషంట్లు పెరుగుతుండ్రు.. బీపీ పేషంట్లలో మహిళలే ఎక్కువగా ఉన్నరు..!
ఎన్సీడీ సర్వేలో వెల్లడి జిల్లాలో 1,23,935 మంది పేషెంట్లు మారుతున్న జీవనశైలే కారణం సిద్దిపేట, వెలుగు: జిల్లాలో బీపీ, షుగర్ పేషెం
Read More












