తెలంగాణం
భూదాన్ భూముల కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు IPS అధికారులు
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వివాదంపై హైకోర్టు సింగిల్ బెం
Read Moreజూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణి చట్టంతో రైతులు, ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తండ్రులు, తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం
Read Moreకాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పెంపు..
కాళేశ్వరం కమిషన్ గడువును మరోసారి పెంచింది ప్రభుత్వం. నెల రోజులు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30 తో కమిషన్ గడువు ముగియనుం
Read Moreమహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఏఎస్సై మృతి.. ఖమ్మం పట్టణంలో విషాదం..
గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 29) డ్యూటీలో ఉన్న ఏఎస్సై హార్ట్ అటాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదాన
Read Moreచదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే.. నువ్వు చేసిందేంట్రా: ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి టీచర్ కి ఇచ్చాడు..
ఈ జనరేషన్ పిల్లల ఆలోచనలు మన ఉహకండని రేంజ్ లో ఉంటున్నాయి.. వయసుకి మించిన పనులు చేసే పిల్లలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. చదువుకొమ్మని ట్యూషన్ కి పంపిత
Read Moreయూపీలో విశాక ఇండస్ట్రీస్ సందర్శించిన రాహుల్.. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుండగంజ్ లోని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్లాంట్ ను సందర్శించార
Read Moreరాయ్ బరేలి విశాక ఇండస్ట్రీస్లో రాహుల్ గాంధీ.. LIVE
ఉత్తర ప్రదేశ్: రాయ్ బరేలీలోని కుండగంజ్లో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను రాహుల్ గాంధీ సందర్శించారు. 2MW ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆటమ్
Read Moreనిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.
Read Moreకరీంనగర్ బస్టాండ్లో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభం
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టును సీపీ గౌస్ ఆలం సోమవారం
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో గన్నీ బ్యాగుల ఇవ్వాలని రైతుల నిరసన
మక్తల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా స్తంభించిన ట్రాఫిక్ మక్తల్, వెలుగు: రైతులకు ఆఫీసర్లు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని అంతరాష్
Read Moreభూభారతితో రైతులకు మేలు : కలెక్టర్ విజయేందిర బోయి
కందనూలు , వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట్&zwn
Read Moreలారీలు లేటుగా పంపితే కాంట్రాక్టు రద్దు .. రివ్యూ మీటింగ్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగుః అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు పంపించాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్ల అనుమతి
Read Moreఇయ్యాల (ఏప్రిల్29న) బార్ అండ్ రెస్టారెంట్లకు డ్రా
మెదక్ టౌన్, వెలుగు: మెదక్కలెక్టరేట్లో నేడు లాటరీ పద్ధతిలో బార్అండ్ రెస్టారెంట్ కేటాయింపులు చేస్తామని జిల్లా ఎక్సైజ్అండ్ప్రొహిబిషన్సూపరింటెండెంట
Read More












