తెలంగాణం
మాదాపూర్లో వాటర్ ట్యాంకర్ ఢీకొని..సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
అతివేగం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బుధవారం (మే 7) మాదాపూర్ లో వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్
Read Moreప్రజలు భయపడొద్దు.. అవగాహన కోసమే మాక్ డ్రిల్: సీపీ ఆనంద్
హైదరాబాద్: కేంద్ర ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించామని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో మొత్తం నాలుగు చోట్ల సివిల
Read Moreపెండింగ్లో ఉన్న జీతాలు విడుదల.. సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు..
= ఏపీ తరహాలో అందరినీ ఒకే కేటగిరిగా పరిగణించాలని రిక్వెస్ట్ = త్వరలోనే ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహిస్త
Read Moreవార్ సైరన్.. సిటీలో డిఫెన్స్ మాక్ డ్రిల్ సక్సెస్.. 1962 తర్వాత మళ్లీ ఇప్పుడు మాక్ డ్రిల్
= ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహణ = ఇండ్లలోకి పరుగులు తీసిన జనం = ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు = గోల్కొండ, కంచన్ బాగ్, మౌలాలి, సికింద్రాబ
Read Moreఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండండి: CM రేవంత్
హైదరాబాద్: పహల్గాం టెర్రర్ ఎటాక్కు కౌంటర్గా భారత భద్రతా బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావే
Read Moreసైరన్ మోగగానే ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలి: సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: పహల్గాం టెర్రర్ ఎటాక్కు కౌంటర్గా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాది పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ
Read Moreహార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ ముఖ్యం : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ ముఖ్యమని కలెక్టర్ సంతోష్ విద్యార్థులకు సూచించారు. పదో తరగతి ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబ
Read Moreశంషాబాద్ లో సందడే సందడి : 10 దేశాల అందగత్తెలు రాక
72వ మిస్ వరల్డ్ వేడుకలకు భాగ్యనగరం హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే.. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది..
Read Moreపుస్తక పఠనం అలవరచుకోవాలి : మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద
రామడుగు, వెలుగు: విద్యార్థులు, యువకులు పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్&z
Read Moreరెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాల్ పేట వెలుగు: భూ సమస్య ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం గోపాల్&z
Read Moreతేమ శాతం ఎక్కువ ఉందని వడ్లు కొనని వ్యాపారులు .. మార్కెట్ ఆఫీస్ కు తాళం వేసిన రైతులు
జడ్చర్ల, వెలుగు : తేమ శాతం ఎక్కువ ఉందని , మద్దతు ధర ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులపై రైతులు ఆగ్రహం
Read Moreఅభివృద్ధి పనులు ఇన్టైంలో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళ
Read Moreప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి, ఖమ్మం రూరల్
Read More












