తెలంగాణం

ప్రగతినగర్ లో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

జీడిమెట్ల, వెలుగు: ప్రగతినగర్ లో ​కార్పొరేషన్​ పరిధిలోని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ విభాగం ఏఈ ఎ.జ్ఞానేశ్వర్​లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అధికారుల వివర

Read More

బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు అంబేద్కర్​ : స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​

వికారాబాద్​ ఎన్కేపల్లి చౌరస్తాలో అంబేద్కర్​ విగ్రహావిష్కరణ వికారాబాద్, వెలుగు: బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు డాక్టర్​బీఆర్.అంబేద్కర్అని అసెంబ

Read More

వృద్ధ దంపతులను చంపింది పాత నేరస్తుడే : డీసీపీ కోటిరెడ్డి

అల్వాల్ ​హత్య కేసును 48 గంటల్లో ఛేదించాం డీసీపీ కోటిరెడ్డి అల్వాల్, వెలుగు: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో జరిగిన వృద్ధ దంపత

Read More

ఏమ్మా... ఫ్రీ బస్సుతో హ్యాపీయేనా: ఆర్టీసీ బస్సులో మహిళలను పలకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

దుద్దెడ టోల్‌‌‌‌గేట్‌‌‌‌ నుంచి సిద్దిపేట కలెక్టరేట్‌‌‌‌ వరకు బస్సులో ప్రయాణం సిద్ద

Read More

మైక్రో ఇరిగేషన్ కు సర్కార్​ సబ్సిడీ .. మెదక్ జిల్లాలో 2025 -26 ఏడాదికి లక్ష్యాలు ఖరారు

మెదక్, వెలుగు: వాణిజ్య పంటలైన ఆయిల్​పామ్, పండ్ల తోటలు, కూరగాయలు సాగుచేసే రైతులకు మైక్రో ఇరిగేషన్ పరికారలపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు హ

Read More

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తేడా వస్తే సహించను : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

లబ్ధిదారుడి ఇంటికి శంకుస్థాపన సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం భద్రాచలం/పినపాక, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో పేదలకు తేడా

Read More

భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

సైదాపూర్​, వెలుగు:   భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్​ కలెక్టర్​పమేలా సత్పతి అధికారులకు సూచించారు.   భ

Read More

వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నయ్‌‌‌‌.. బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకో: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ‘సిరిసిల్ల జిల్లాలో వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ

Read More

కందిక‌ల్‌లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బండ్లగూడ మండ‌లం కందిక‌ల్​లోని 303, 306 స‌ర్వే నంబ‌ర్లలోని ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ

Read More

ఎక్కడి వడ్లు అక్కడే .. సీఎంఆర్​ ఇవ్వకపోడంతో 13 మిల్లులకే పర్మిషన్

కొనుగోళ్లు ఆలస్యం కావడంతో సెంటర్ల వద్ద  రైతుల పరేషాన్ టార్గెట్​ 1.89 లక్షల మెట్రిక్  టన్నులు, కొన్నది 10 వేల మెట్రిక్  టన్నులే

Read More

ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు..మర్డర్ కేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష, రూ. 4 వేల చొప్పున జరిమానా విధిస్తూ..ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బ

Read More

పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు..ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రధానన్యాయమూర్తి తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరిట బాలికను నమ్మించి మోసగించిన నిందితుడికి పోక్సో కేసులో 10 ఏండ్ల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద

Read More

సాగుకు సిద్ధం .. 5.80 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు

అందుబాటులో 11 లక్షల విత్తన ప్యాకెట్లు, 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు  ప్రణాళికలు రూపొందించిన వ్యవసాయ శాఖ అధికారులు  ఆదిలాబాద్, వె

Read More