తెలంగాణం

రామచంద్రాపురంలో బీహెచ్ఈఎల్‌‌ గేట్లు మూసివేత

రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్‌‌ఈఎల్‌‌ గేట్లను మూసివేసింది. రక్షణ చర్యల్లో భాగంగా బీహెచ్

Read More

సైన్యం కోసం సీఎం నెల జీతం విరాళం

ఎన్​డీఎఫ్​కు అందజేస్తున్నట్లు ప్రకటన మిగతా నేతలు, పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు దేశ సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున

Read More

ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నా.. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ CM రేవంత్ కీలక పిలుపు

హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదా

Read More

మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం.. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచం అంతా చూసే ఈవెంట్.. ప్రపంచ సుందరీమణులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రతిష్టాత్మక పోటీలు. అలాంటి ఈవెంట్ ను తెలంగ

Read More

హైదరాబాద్‎లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం

హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‎లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి

Read More

భారత్– పాక్ ఉద్రిక్తతల నడుమ.. మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతాయా?

= పార్టిసిపెంట్లకు కట్టుదిట్టమైన భద్రత = ఇవాళ కూడా నగరానికి పలువురు పార్టిసిపేంట్స్ హైదరాబాద్:  భారత్– పాక్  ఉద్రిక్తతల నేపథ్యంలో

Read More

అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని  మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఈ నెలాఖరులోగా ప్రెస్​ అకాడమీ భ

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్:  ఆపరేషన్​సిందూర్  వేళ  శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం  కలకలం రేపుతోంది.   గుర్తు తెలియని వ్యక

Read More

పైలట్గా అనుభవంతో చెప్తున్నా.. పాక్ పతనానికి అడుగు దూరంలో ఉంది: మంత్రి ఉత్తమ్

పాక్ పతనానికి చివరి అంచులో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రతా బలగాలు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేశాయని, పాక్ భూభాగంలోకి వ

Read More

బోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్

Read More

మే11న తిరుపతిలో మాలల ఆత్మీయ సభ.. ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాలల ఆత్మీయ సభను తిరుపతిలో ఈ నెల (మే) 11న నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ సభకు ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వ

Read More

పాకిస్తాన్‌తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు..? ప్రధానినా.. రాష్ట్రపతినా..? : 1971లో ఎలా ప్రకటించారు..?

India-Pak War: పాకిస్తాన్ దేశంతో ఇండియా ఇప్పుడు యుద్ధం చేస్తుందా లేక యుద్ధ సన్నాహాలు చేస్తుందా.. అసలు ప్రస్తుతం జరుగుతున్న దానిని యుద్ధం అని భారత ప్రభ

Read More

హైదరాబాద్ BHEL గేట్లు మూసివేత : కొత్త టైమింగ్స్ పెట్టిన అధికారులు

ఇండియా, పాకిస్తాన్ హై టెన్షన్ క్రమంలో.. దేశ వ్యాప్తంగా అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఉన్న భద్రత, ఇతర కీలక కంపెనీల విషయంలో కొత్త మార్గదర

Read More