తెలంగాణం

 మాచునూర్ లో కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎంపీ

ఝరాసంగం, వెలుగు: మండల పరిధిలోని మాచునూర్​గ్రామ శివారులో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సోమవారం కలెక్టర్ క్రాంతి, ఎంపీ సురేశ్​కుమార్​షెట

Read More

సారు.. నాకు న్యాయం చేయండి..ప్రజావాణిలో గిరిజన వృద్ధురాలు ఫిర్యాదు

మెదక్, వెలుగు: తన పిల్లల అనారోగ్యం కారణంగా డబ్బులు అవసరం ఉండి ఓ వ్యక్తికి తాకట్టు పెట్టిన 4.28 ఎకరాల భూమిని తన అనుమతి లేకుండా అక్రమంగా పట్టా చేసుకున్న

Read More

జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటాం : ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట టౌన్,వెలుగు: దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ల కుంటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎంపీ రఘునందన్​రావు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని శివాజీ

Read More

పాడైన రెండు కిడ్నీలు..నిరుపేద మహిళ సాయం కోసం ఎదురుచూపు

కిడ్నీ మార్పిడికి రూ. 15 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు    దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు   కోనరావుపేట

Read More

ఫోన్​లో అర్జీలు.. వాట్సాప్​లో రసీదు..ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు

నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట

Read More

తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్‎లో చోరీ జరిగిందని, కీలకమైన హార్డ్ డిస్కులు మాయమైనట్లు వస్తోన్న వార్తలపై పంజాగుట్ట పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాజ్ భవన

Read More

నకిలీ, నిషేధిత విత్తనాలను అరికట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, వెలుగు: జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాల రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధి

Read More

యుద్ధం ఇంకా ముగియలేదు : బండి సంజయ్

ఆపరేషన్ సిందూర్​తో మన సత్తా చాటాం: బండి సంజయ్ టెర్రరిస్టుల అంతు చూసేందుకు ఆర్మీ రెడీగా ఉన్నది తిరంగా ర్యాలీకి హాజరు కరీంనగర్, వెలుగు: పాకి

Read More

మొలకెత్తిన వడ్లతో రైతుల రాస్తారోకో

సొసైటీ సీఈవోను అడ్డుకుని నిలదీత మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన శివ్వంపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరస

Read More

అంత్యక్రియలకు వెళ్లి.. పాముకాటుతో అనంతలోకాలకు చిన్నారి

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.   పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి స్నేహాన్షి మృతి చెందింది. కామారెడ్డి జిల్లా

Read More

ఇంజినీరింగ్​ ఫీజులపెంపు సరి కాదు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి ఫీజు పెంపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జవహర్‌‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవి

Read More

మే 22న బేగంపేట రైల్వేస్టేషన్ ​ప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అభివృద్ది చేసిన బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్

Read More

హైదర్​నగర్​లో ‘హైడ్రా’ యాక్షన్..ప్లాట్ల ఓనర్లకు 8 ఎకరాలు అప్పగింత

ఫ్లకార్డులతో ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన బాధితులు వారం రోజుల్లో సమస్యను పరిష్కరించారంటూ హర్షం కూకట్​పల్లి, వెలుగు: మియాపూర్ హైదర్ న

Read More