తెలంగాణం
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే: మంత్రి పొంగులేటి
భూ సమస్యల శాశ్వత పరిస్కారానికి కొత్తగా భూ భారతి చట్టం తీసుకొచ్చామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జ
Read Moreకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం, ఐటిపాములలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటుచేసిన "స్వచ్
Read Moreమొత్తానికి మెట్రో దిగొచ్చింది.. పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్..
ఇటీవల హైదరాబాద్ లో మెట్రో టికెట్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.. టికెట్ ధరలపై పెంపుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు చోట్ల నిరసనలు కూడా తెలిపాయ
Read More17 నెలల్లో 17 ప్రధాన సంక్షేమ పథకాలు.. పోస్టర్ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తైన సందర్భంగా 17 ప్రధాన పథకాలపై పోస్టర్ విడుదల చేశారు పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్. 17 నెలల పాలనలో అమలు
Read Moreవృద్ధులే వీళ్ళ టార్గెట్.. పెళ్లి పేరుతో లక్షల్లో షాపింగ్ చేసి పరార్.. ఖతర్నాక్ లేడీస్ వీళ్ళు..
పెళ్లి అనేది మనిషి జీవితానికి పరిపూర్ణతనిచ్చే అంశం... పెళ్లి కోసం కలలు కనేవాళ్ళు చాలామందే ఉంటారు. యుక్త వయసులో పెళ్లి ఒక కల అయితే... వయసైపోయాక జీవిత భ
Read Moreకాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు.. పెళ్లైన మూడో రోజే కరెంట్ షాక్తో వరుడు మృతి
మన జీవితంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో మనం ముందే ఊహించలేం అది మన నియంత్రణలో ఉండదు. ఈ మధ్య అనుకోని మరణాలు కొన్ని కలచివేస్తున్నాయి. జీవితం మీద ఆశ
Read Moreహైదరాబాద్లో పేలుళ్లకు ఏపీలో బాంబుల కొనుగోలు..!
హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిర
Read More2029 లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్
2029 లోగా తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తే వారే నిర్వహించుకు
Read Moreకాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో విషాదం.. అస్వస్థతకు గురై కార్మికుడు మృతి
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలల్లో విషాదం నెలకొంది. పుష్కరాలల్లో విధులు నిర్వహిస్తున్న మంతెన శ్రీనివాస్ (35) అనే కార్మికుడు ఎండ తీవ్రత
Read Moreఆలయ భూముల కబ్జాల్లో పాలమూరు జిల్లా ఫస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఆలయ భూములకు డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్
Read Moreహైదరాబాద్ మెట్రో కిలోమీటర్ల మ్యాజిక్.. ఒక్కొ ప్రయాణికుడిపై నెలకు వెయ్యి రూపాయల భారం
హైదరాబాద్: మొన్నటిదాక మెట్రో జర్నీ చాలా చవక అని ప్రచారం చేసుకున్న అధికారులు ప్రయాణికులపై ధరల భారం మోపి శనివారం నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. క
Read Moreభూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలలు పట్టింది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో భూభారతిపై అవగాహన సదస్సులో మాట్లాడిన
Read Moreనీళ్లే లేనప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతాడు..?
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించ తలపెట్టిన గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్కు చుక్కెదురైంది. గోదావరిలో మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టున
Read More












