తెలంగాణం

తర్నం బ్రిడ్జిపై రాజకీయం .. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే రామన్న మధ్య మాటలు యుద్ధం

వర్షాకాలం సమయంలో కూల్చివేయడంపై ప్రశ్నించిన జోగు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న తాత్కాలిక వంతెన  మొన్న బ్రిడ్జి దాటుతుండగా ఒకరి గల్లంతు&

Read More

భూభారతి దరఖాస్తుల్లో అర్హత లేనివే ఎక్కువ!

పొజిషన్, డాక్యుమెంట్లు లేకుండా అప్లికేషన్లు పైలెట్ మండలం నేలకొండపల్లిలో 3,224 అప్లికేషన్లు సగానికి పైగా దరఖాస్తులు సాదాబైనామావే 2014లోపు సాదా

Read More

యువ వికాసంలో సగం అనర్హులే

ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్ట్​లో గందరగోళం.. మళ్లీ వడపోతకు నిర్ణయం కేబినెట్​లో చర్చించాకే అర్హుల జాబితారిలీజ్​ చేయాలని సీఎం రేవంత్ అదేశం ఒక్క అన

Read More

ఇవాళ్టి(జూన్2) నుంచి అన్ని సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో స్లాట్​ బుకింగ్

  ఏఐ ఆధారిత వాట్సాప్​ సేవలు కూడా.. ఆస్తుల క్రయవిక్రయాల్లో సమయం ఆదా, పారదర్శకతే లక్ష్యం మంత్రి  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వెల్లడి

Read More

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్​రెడ్డి. రాష్ట్రసాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకో

Read More

గుండెపోటుతో పీఎస్లోనే కుప్పకూలిన ఏఎస్సై

గుండెపోటు మరణాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. 20 ఏండ్ల యువత నుంచి 60 ఏండ్ల వరకు హఠాత్తుగా కుప్పకూలుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపించినా ఉన్నట్లుండి గుం

Read More

విందులు,వినోదాల కోసమే అందాల పోటీలకు రూ.250 కోట్లు: హరీశ్ రావు

 కాంగ్రెస్ నాయకుల విందులు, వినోదాల కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం లేదన్నారు  మాజీ మంత్రి హరీశ్. అందాల పోటీ

Read More

బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‎లోని శ్రీక

Read More

బీసీ కోటాలో నాకు మంత్రి పదవి ఇవ్వండి: విజయశాంతి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నేతలతో రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు అవుతున్నారు.  ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్య

Read More

ప్రకృతి వనరులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులపై దాడులు: మహేష్ గౌడ్

హైదరాబాద్: ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రజలందరికి జీవించే హక్కు ఉందని.. కానీ కేంద్రం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష

Read More

పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా

తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి.  పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.

Read More

మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నరు: MLC కోదండరాం

హైదరాబాద్: మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నారని టీజేఎస్ పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర

Read More