తెలంగాణం

తెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలి

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప

Read More

నివేదిక ఎప్పుడు? 115 మందిని విచారించిన కాళేశ్వరం కమిషన్

విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టుల పరిశీలన  ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించిన ఘోష్ ప్రభుత్వానికి ఏం రిపోర్ట్ ఇ

Read More

ప్రణీత్ రావుకు సిట్ నోటీసులు..రేపు(జూన్ 13) విచారణకు రావాలని ఆదేశం

   ఎల్లుండి(జూన్​ 14)  ప్రభాకర్ రావు విచారణ  హార్డ్ డిస్కుల ధ్వంసంపై దర్యాప్తు  ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

Read More

కేటీఆర్ పై ఫిర్యాదు...సైబర్ క్రైంలో ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు

 ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా  సీఎంపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్  కేటీఆర్ సిగ్గుందా..? ఏం మాట్లాడుతున్నవ్  మేం మాట్లా

Read More

విమాన ప్రమాదానికి కారణం తెలియాలంటే..బ్లాక్ బాక్సే కీలక సాక్ష్యం

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గ

Read More

ఐటీఐ ఇనిస్టిట్యూట్స్ను అభివృద్ది చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్స్​ ఓరియంటేషన్​ వర్క్​షాపు ముగింపు కార్యక్రమంలో మంత్రి వివేక్​వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా బా

Read More

ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడం దురదృష్టకరం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గుజరాత్ విమానం ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెం

Read More

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్

Read More

స్కూల్స్ స్టార్ట్ చెత్తాచెదారం తొలగింపు..దుమ్ము దులిపి శుభ్రం

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఎండాకాలం సెలవులు ముగిశాయి. గురువారం నుంచి 2025-–26 ఎడ్యుకేషన్ ఇయర్​ ప్రారంభమవుతోంది. దీంతో గవర్నమెంట్ స్క

Read More

కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లపై 50కి పైగా అభ్యంతరాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ​కార్పొరేషన్​ డివిజన్లపై 50కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాల గడువు బుధవారం ముగిసింది.

Read More

పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు :ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డ

Read More

సంబురంగా ఏరువాక

వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యేక పూజలు  ఎడ్లను ముస్తాబు చేసి ప్రదర్శన చేసిన రైతులు ఏరువాక పున్నమిని మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాకు చెందిన రై

Read More

ఆటపాటలతో చిన్నారుల్లో శారీరక అభివృద్ధి

సూర్యాపేట, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యతో చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ధి పెరుగుతుందని డీడబ్ల్యూవో నర్సింహరావు అన్నారు.

Read More