తెలంగాణం
ఒక కుటుంబానికి తెలంగాణ బలి : కిషన్ రెడ్డి
నియంత పాలనతో రాష్ట్రం వెనుకబాటు: కిషన్ రెడ్డి యూపీఏ హయాంలో రోజూ స్కాంలేనన్న కేంద్ర మంత్రి మల్కాజిగిరిలో వికసిత్ భారత్ సంకల్ప్ సభ
Read Moreకాళేశ్వరం రిపేర్లు చేయకుంటే క్రిమినల్ కేసులు!
బ్యారేజీల రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలదేనని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పు పడుతూ ఎల్ అండ్ టీ లేఖ రాయడంపై సర్కారు
Read Moreఎక్కడి పనులు అక్కడే.. నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ స్కూల్స్ ఆధునీకరణ పనులు
పలుచోట్ల బిల్లులు సకాలంలో అందక నిలిచిపోయిన వర్క్స్ ఇప్పటికే పాఠశాలల పున:ప్రారంభం మౌలిక వసతులు లేక విద్యార్థులకు తప్పని ఇబ్బందులు పెండి
Read Moreమాలల వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో మంత్రి వివేక్కు సన్మానం
మల్కాజిగిరిలోని పద్మావతి గార్డెన్స్లో ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మాలల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్
Read Moreసీఈఐజీలో కీలక పోస్టులన్నీ ఖాళీయే..2 నెలలుగా తనిఖీ విభాగం సేవలు బంద్
4 కీలక పోస్టులు, మరో 20 ఏఈ పోస్టులు పెండింగ్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా లేరు ప్రమాదాలు జరుగుతున్నా సిబ్బంది లేకపోవడంపై విమర్శలు హైదరాబాద్
Read Moreగ్లోబల్ సౌత్ దేశాల సదస్సుకు ఎంపీ చామల
తెలంగాణలో చేపట్టిన వాతావరణ పునరుత్పాదక శక్తి మార్పులపై ప్రసంగించనున్న ఎంపీ హైదరాబాద్, వెలుగు: లండన్ లో ఈ నెల 25న జరగనున్న గ్లోబల్ సౌత్ ద
Read Moreబండి సంజయ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి నిజామాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తున్న సిట్&zw
Read Moreభాషా పండితులను అప్గ్రేడ్ చేయాలి..ఎంపీ మల్లు రవికి ఆర్యూపీపీ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదోన్నతులు రాకుండా మిగిలిపోయిన భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలని ఆర్యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింహులు డి
Read More‘స్థానిక’ ఎన్నికలపై (ఇవాళ జూన్ 23న )హైకోర్టులో విచారణ
ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్లనైనా కొనసాగించాలని కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా మాజీ సర్పంచ్లు గత డిసెంబర్ 23న వాయిదా ఉండగా.. హియరింగ్కు
Read Moreగోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపాలి : టీఎస్ఎఫ్
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి కేంద్రానికి టీఎస్ఎఫ్ డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టున
Read Moreబీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
గొంతుకోసి చంపి డెడ్బాడీలను వదిలి వెళ్లిన నక్సల్స్
Read More25 ఏండ్లుగా పేదలకు క్యాన్సర్ ట్రీట్మెంట్..బసవతారకం హాస్పిటల్ సేవలు భేష్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఈ ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం: మంత్రి దామోదర వ్యక్తిగత నష్టం వల్ల పుట్టిందే ఈ క్యాన్సర్&zwnj
Read Moreకిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట, మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట/తాడ్వాయి, వెలుగు : వీకెండ్ కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం యాదగిరిగుట్టతో పాటు మేడ
Read More











