తెలంగాణం
హైదరాబాద్లో వెలుగులోకి రియల్ ఎస్టేట్ మోసం.. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా కట్టారంట.!
హైదరాబాద్: ‘ఫ్రీ లాంచ్’ పేరుతో హైదరాబాద్లో మరో మోసం వెలుగుచూసింది. బంజారాహిల్స్ లోటస్ పాండ్లోని కొంపల్లి వెంచర్ భారతి బిల్డర్స్ ఫైనాన్షి
Read Moreఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
వికారాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని గాంధీ కాలనీలో నివాసముండే సోమేశ్వర్(85) అనే
Read Moreసికింద్రాబాద్లో 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులు ఉలిక్కిపడే కథనమిది. డబ్బాల్లోని అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడేసుకుంటూ వంటలను లొట్టలేసుకుని తింటున్న వ
Read Moreహైదరాబాద్ లో వావ్ వుమన్ ఆన్ వీల్స్ ట్రెజర్ హంట్ కార్యక్రమం
మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు హైదరాబాద్ లో వావ్ వుమన్ ఆన్ వీల్స్ ట్రెజర్ హంట్ కార్యక్రమం జరిగింది. జితో లేడీస్ వి
Read Moreగ్రూప్ 3 పరీక్ష రాస్తున్న భార్య.. పసికందుతో సెంటర్ బయట భర్త..
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి.. నవంబర్ 17, 18 తేదీలలో జరుగుతున్న ఈ పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చే
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు–చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినందుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతఙ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం.. కంటి మీద కునుకు లేక అల్లాడుతున్న జనం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శనివారం ( నవంబర్ 16, 2024 ) జిల్లాలోని నిర్మల్ లో పెద్దపులి సంమాచారం ఆ ప్రాంతవాసులకు కంటి మీ
Read Moreమీరు మనుషులేనా: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలేశారు..
హైదరాబాద్ లో ఘోరం జరిగింది.. అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం ( నవంబర్ 17, 2024 ) సిటీలోని స
Read Moreఇంటింటి సర్వేపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి
సమగ్ర కులగణన నిర్వహించే అధికారులకు.. ఎన్యుమరేటర్లకు అండగా ఉంటామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి
Read Moreకాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారు
కాళేశ్వరం వల్లే తెలంగాణ వరిసాగు పెరింగిందని బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఏడాది
Read Moreలగచర్ల దాడి ప్రధాన నిందితుడు సురేష్ ఎక్కడ..
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన లగచర్ల దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసుల
Read Moreతెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే : దాసు సురేశ్
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ నిజామాబాద్, వెలుగు : తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమేనని బీసీ రాజ్యాధికార సమితి వ్య
Read Moreకష్టపడితేనే గమ్యం చేరుతారు : పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి, వెలుగు: విద్యార్థులు కష్టపడి చదివితేనే తమ గమ్యానికి చేరుతారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర
Read More












