తెలంగాణం

కాన్పు తర్వాత బాలింత మృతి.. డాక్టర్ నిర్లక్ష్యమేనంటూ బాధిత కుటుంబం ఆందోళన

సత్తుపల్లి, వెలుగు : కాన్పు తర్వాత బాలింత మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్

Read More

సరోగసీ ఒప్పందం.. ప్రాణం తీసింది

ఒడిశా మహిళతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు సరోగసీ ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత

Read More

కేటీఆర్ విచారణపై రాజ్​భవన్ సైలెన్స్​

ఫార్ములా ఈ రేస్​ కేసులో నెల గడుస్తున్నా  ఫైల్​ పెండింగ్​ ఏసీబీ ప్రాసిక్యూషన్​కు గవర్నర్​అనుమతి కోరిన ప్రభుత్వం సీఎం కామెంట్స్​తో మరోసారి చ

Read More

దిలావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఇథనాల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్

తలసాని కుమారుడు సాయి ఆ కంపెనీ డైరెక్టర్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇప్పుడు ఆ నిందను మా ప్రభుత్వంపై వేసి రైతులను రెచ్చగొడుతున్నరని ఫైర్ హైదరాబాద

Read More

ఎములాడ రాజన్నకు రూ.కోటిన్నర ఆదాయం

వేములవాడ, వెలుగు :  కార్తీకమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్​స్థాయిలో ఆదాయం సమకూరింది. బుధవారం భద్రత నడుమ ఆలయంలో  హుండీలను &n

Read More

కేటీఆర్​.. అహంకారం తగ్గించుకో : ఆది శ్రీనివాస్

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ కార్యకర్త అనడానికి నీకు సిగ్గు

Read More

GHMC బడ్జెట్ రూ.8,500 కోట్లు?

నిరుడి కంటే రూ.500 కోట్లు పెంచే చాన్స్ ఈ నెల 30న స్టాండింగ్ కమిటీ ముందుకు రానున్న ప్రతిపాదిత బడ్జెట్ ఫైల్ అదే రోజు ఆమోదం.. తర్వాత కౌన్సి

Read More

రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు

4 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే నమోదు ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో అత్యల్పంగా 7.9 డిగ్రీలు  29 జిల్లాల్లో 14 డిగ్రీలలోపే టెంపరేచర్లు పలు జి

Read More

గోపాల్ రావు మృతి.. కార్మికలోకానికి తీరని లోటు : వివేక్ వెంకటస్వామి

బషీర్ బాగ్, వెలుగు: కార్మిక నాయకుడు, మాజీ కార్పొరేటర్  గోపాల్ రావు(76) మరణం కార్మికలోకానికి తీరని లోటు అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

Read More

గ్రూపులు కట్టొద్దు... రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైర్  ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం,గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక 30 నిమిషాల మీటింగ్​లో20

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంస్థలు బంద్

ఆసిఫాబాద్, వెలుగు: వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ట్రీట్​మెంట్ పొందుతూ స్టూడెంట్ చౌదరి శైలజ మృతి చెందిన ఘటనలో  బుధవారం విద్యార్థి సం

Read More

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట

వరంగల్‍, వెలుగు:వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులు ఆఖరి పంట సాగు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూముల్లో పంటలు సా

Read More

దిలావర్​పూర్​లో హైటెన్షన్

ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రెండో రోజు రైతుల నిరసన పోలీసులపైకిరాళ్లు విసిరే ప్రయత్నం రోడ్డుపైనే వంటా వార్పు..సామూహికభోజనాలతో ఆందోళన ఫ్యాక్టరీ పన

Read More