తెలంగాణం
హుస్నాబాద్ రింగ్ రోడ్డుకు ప్లానింగ్ చేయాలి : కలెక్టర్ హైమావతి
కోహెడ(హుస్నాబాద్)వెలుగు: హుస్నాబాద్రింగ్రోడ్డుకు ప్లానింగ్చేయాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. మూల మలుపులు ఎక్కువ లేకుండా వెహికిల్స్సు
Read Moreలంబాడాల జనాభాను బహిర్గతం చేయాలి : దాస్ రాంనాయక్
జైపూర్(భీమారం), వెలుగు: కులగణనలో లంబాడాల జనాభాను బహిర్గతం చేయాలని లంబాడీ హక్కుల జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్ రాంనాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రా
Read Moreఎల్లరెడ్డిపేటలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఎల్లరెడ్డిపేట, వెలుగు: అక్రమంగా నిల్వచేసిన 40 క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని గురువారం టాస్క్&
Read Moreప్రైవేట్ స్కూళ్లలో త్రీ మెన్ కమిటీ తనిఖీలు
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని ప్రైవేట్ పాఠశాలను గురువారం ఎంఈవో కత్తుల అరుంధతి ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ తనిఖీ చేసింది. నల్గొండలోని ఎస్ పీఆర్ స్
Read Moreప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్&zwn
Read Moreఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పండుగ
జైనూర్, వెలుగు: ఆకాడి పండుగను ఆదివాసీలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం జైనూర్ మండలంలోని కాసిపటేల్ గూడా, లింగాపూర్ మండలంలోని జాముల్దార, గ్రామాల్లో ఆకాడి
Read Moreఎమర్జెన్సీలో ‘ఆపదమిత్ర’లు ముందుండాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచ
Read Moreస్టేట్లో పోలీస్ శాఖ ఒక్కటే పని చేస్తోంది : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చండూరు, వెలుగు : కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తోందని మాజీ మంత్రి, ఎ
Read Moreవేములవాడలో వేద విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలు
వేములవాడ, వెలుగు: వేద విద్యార్థులకు నిర్వహించే చతుర్వేద స్మార్త పరీక్షలు వేములవాడలో ఏర్పాటు చేయనుండడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న
Read Moreఆదర్శంగా తండాల అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : గిరిజన తండాలను అభివృద్ధిలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ
Read Moreఉత్త అన్నం ఎట్ల తింటరు..? వార్డెన్లపై కమిషనర్ సీరియస్
యాదాద్రి, వెలుగు : హాస్టల్వార్డెన్లపై స్టేట్ ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ క్షితిజ సీరియస్ అయ్యారు. కూరలు సరిపోను వండకుంటే పిల్లలు ఉత్త అన్నం ఎట్ల తింట
Read Moreస్కూళ్లకు రాని పిల్లలను చేర్చేందుకు కృషిచేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ (భీమారం), వెలుగు: స్కూళ్లకు రాని పిల్లలను బడుల్లో చేర్చేందుకు టీచర్లు కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం ఆయన భీమ
Read Moreలక్సెట్టిపేట మండలం హనుమంత్పల్లిలో..వేడుకగా పోచమ్మ బోనాలు
లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మండలం హనుమంత్పల్లిలో గురువారం పోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున జరిగాయి. గ్రామంలోని మహిళలు బోనాలతో పోచమ్మ దేవాలయం వరకు భా
Read More












