తెలంగాణం
తప్పులు లేకుండా ఓటర్ లిస్ట్ తయారు చేయాలి : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల టౌన్, వెలుగు: తప్పులు లేకుండా ఓటర్ జాబితాను తయారు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. గురువారం ఎంఏఎల్డీ కాలేజీ
Read Moreభవిత సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దివ్యాంగ స్టూడెంట్స్కు విద్యాబుద్దులు నేర్పించే భవిత సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్
Read Moreఅర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం : ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్నగర్ ర
Read Moreఅరుణాచలానికి ఆర్టీసీ బస్ సౌకర్యం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి సూపర్ లక్సరీ బస్ సౌకర్యం కల్పించినట్లు ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పి
Read Moreకామారెడ్డి జిల్లాలో 10 మంది ఎస్సైలు బదిలీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఎస్పీ రాజేశ్చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కె.నవీన్చంద్ర జుక్క
Read Moreలింగంపల్లి ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతా : మధన్ మోహన్ రావు
ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్త
Read Moreవరద ఉధృతి అంచనాలను సమర్థవంతంగా అందించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
3 నెలల పాటు నీటి వనరుల రిపోర్టింగ్ షెడ్యూల్ తయారు చేయాలి విపత్తుల సన్నద్ధతపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఖమ్మం టౌన్, వెలుగు : వరద ఉధృతి &n
Read Moreవనపర్తి నియోజకవర్గాన్నిరూ.234 కోట్లతో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గాన్ని రూ.234 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం వనపర్తిలో ఆర్డీవో,
Read Moreమెదక్లో మున్సిపల్ అధికారుల దాడులు
.. స్వీట్హౌస్, పర్మిట్రూమ్లకు రూ.20,500 జరిమానాలు విధింపు మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని అన్ని స్వీట్హౌస్, పర్మిట్ రూంలు, దుకాణ
Read Moreపాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తోంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కూసుమంచి, వెలుగు : పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, 18 నెలల్లోనే ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్లు మంజూరయ్యయాని మంత్రి పొంగులే
Read Moreవరంగల్ ల్లాలో 58 పునరావాస కేంద్రాలు సిద్ధం
ములుగు, వెలుగు: జిల్లాలో విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు మొదటి ప్రమాద హెచ్చరిక సందర్భంలోనే అధికారుల సూచనలు పాటించి పునరావాస కేంద్ర
Read Moreపాశమైలారంలో బిహార్ అధికార బృందం
సిగాచీలో సహాయక చర్యలు.. క్షతగాత్రుల చికిత్సపై ఆరా సంగారెడ్డి, వెలుగు : పాశమైలారం సిగాచీ పరిశ్రమకు గురువారం బిహార్ అధికారుల బృందం ప్రత్యేక బృంద
Read Moreఎన్నికల హామీని నెరవేరుస్తున్నాం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
చేర్యాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేత చేర్యాల, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి
Read More












