తెలంగాణం

నిజామాబాద్​లో పసుపు బోర్డు షురూ

వర్చువల్​గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్​ వినాయక్​ నగర్​లో తాత్కాలిక ఆఫీసు నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై

Read More

మన వాటా మనకు కావాలి.. ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి

ఇరిగేషన్ ​అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం గోదావ‌రి- బ‌న‌క‌చ‌ర్లపై అభ్యంత‌రాల‌తో జ‌లశ‌క్తి

Read More

మేం జోక్యం చేస్కోం.. సుప్రీంకోర్టులో కేటీఆర్​కు భారీ షాక్​

ఫార్ములా–ఈ రేసు కేసులో మరో షాక్​ క్వాష్​ పిటిషన్​ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్​ చేసిన కేటీఆర్ ఈ స్టేజ్​లో తాము కలుగజేస్కోలేమన్న సుప్రీం

Read More

3 రోజుల్లో 6 కోట్ల మంది.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న జనం లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తొలి రోజు సోమవారం 1.5 క

Read More

సిరిసిల్లలో మరో 6 ఎకరాలు వాపస్.. అసైన్డ్​ భూములు వెనక్కి ఇస్తున్న బీఆర్ఎస్​ నేతలు

అసైన్డ్​ భూములను వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్​ నేతలు సిరిసిల్ల కలెక్టర్​కు పాస్​బుక్స్ అప్పగించిన ఇద్దరు లీడర్లు ఇప్పటివరకూ 11 ఎకరాల అసైన్డ్ ల్యాం

Read More

ఎనిమిది సెట్లకు తేదీలు ఖరారు.. ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 19 వరకు పరీక్షల నిర్వహణ

ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 19 వరకు పరీక్షల నిర్వహణ ఏప్రిల్​ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ టెస్ట్‌ మే 2 నుంచి 5 వరకు ఇంజిన

Read More

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌ సీఐ విధుల

Read More

బనకచర్ల ప్రాజెక్ట్‎పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాయండి:అధికారులకు CM రేవంత్ ఆదేశం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమ‌తులు లేకుండా గోదావ‌రి- బాన‌క‌చ‌ర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జ&zw

Read More

ఈ నెలాఖరులోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

న్యూఢిల్లీ: పెండింగ్‎లో ఉన్న నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. జనవరి చివరిలోపు నామినేట

Read More

నాగార్జున సాగర్‎లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‎లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగుల్ పాషా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమ

Read More

ఖమ్మం పత్తి మార్కెట్‎లో భారీ అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం..!

ఖమ్మం: రైతుల పండుగ కనుమ వేళ ఖమ్మం పత్తి మార్కెట్‎లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2025, జనవరి 15వ తేదీ రాత్రి సమయంలో మార్కెట్ యార్డ్ ష

Read More

ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి  సీఎం రేవంత్ రెడ్డి

Read More

తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు త్వరలోనే కొత్త న్యాయమూర్తులు రానున్నారు. 2025 జనవరి 11వ తేదీన సుప్రీంకోర్టు కొలిజియం భేటీ అయ్యింది. ఈ భేటీలో నలుగురు జిల

Read More