తెలంగాణం
చాన్స్ ఎవరికో? కాంగ్రెస్లో పాత, కొత్త లీడర్ల మధ్య తీవ్ర పోటీ
ఎమ్మెల్యేలు ప్రయారిటీ ఇవ్వడం లేదని దూరంగా కొందరు లీడర్లు త్వరలో లోకల్బాడీ ఎలక్షన్స్ ఎన్నికల నిర్వహణపై ఆఫీసర్ల ఫోకస్ మహబూబ్నగర్, వెలుగు:
Read Moreనెలాఖరు వరకు నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల భర్తీ : పీసీసీ చీఫ్ మహేశ్
న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెలాఖరు వరకు ఖాళీగా ఉన్న నామినేటెడ్, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కష్టపడ
Read Moreతెలుగులో జీవోలు ! రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జీవోలు మాతృభాషలోనే
ప్రధాన ఉత్తర్వులన్నీ తెలుగులో ఇస్తున్న సర్కార్ భవిష్యత్ లోనూ ఉత్తర్వులన్నీ తెలుగులో ఇచ్చేలా ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క
Read Moreవైభవంగా సీతారామయ్య రథోత్సవం
పుష్యమి నాడు పట్టాభిషేకం భక్తులతో కిక్కిరిసిన భద్రగిరి భద్రాచలం, వెలుగు : మకర సంక్రాంతి వేళ భద్రాద్రి సీతారామయ్యకు మంగళవారం రాత్రి రథో
Read Moreజన జాతరలు.. జనసంద్రమైన కొత్తకొండ, ఐనవోలుకు పోటెత్తిన భక్తులు
జనసంద్రమైన కొత్తకొండ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. భద్రకాళీ సమేత వీరభద్రుడికి ప్రత్యేక
Read Moreస్మార్ట్ సిటీ పనులకు రాష్ట్ర సర్కార్ దన్ను
రూ.100 కోట్ల మ్యాచింగ్గ్రాంట్ చెల్లించడంతో చకచకా పనులు మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కంప్లీట్
Read Moreనేడు(జనవరి 16) ఈడీ విచారణకు కేటీఆర్
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు అగ్రిమెంట్లు, లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ
Read Moreతెలంగాణ హైకోర్టు సీజేగా సుజయ్ పాల్
అలోక్ అరాధేకు బాంబే హైకోర్టు సీజేగా బాధ్యతలు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు సీజే అలోక్&zw
Read Moreసాగు భూములు గుర్తించేందుకు ఫీల్డ్ సర్వే
సాగు భూములు గుర్తించేందుకు సర్వేకు ప్రత్యేక బృందాల ఏర్పాటు 16 నుంచి 20 వరకు గ్రామాల్లో సర్వే 21 నుంచి 25 వరకు గ్రామ సభల నిర
Read More555 టీఎంసీలు ఇవ్వాల్సిందే.. కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ పోరాటం
811 టీఎంసీల్లో సగమైనా దక్కించుకునేలా ప్రణాళికలు నేటి నుంచి బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో ప్రధాన వాదనలు హైదరాబాద్, వెలుగు: క
Read Moreనిజామాబాద్–జగ్ధాల్పూర్ నేషనల్ హైవేకు అటవీ అడ్డంకులు
ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.100 కోట్లు మంజూరు నిధులున్నా తప్పని నిరీక్షణ మూడు రాష్ట్రాలను కలిపే హ
Read Moreతెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు!
సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం జడ్జిలు రేణుక యారా, నర్సింగ్రావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు పేర్లు కేంద్రానికి సిఫారసు సుప్రీంకోర్ట
Read Moreజనవరి 16 నుంచి స్కీమ్ల సర్వేలు.. 20వ తేదీ వరకు 4 పథకాలకు ఫీల్డ్ వెరిఫికేషన్
రైతు భరోసా కోసం సాగు యోగ్యం కాని భూముల వివరాల సేకరణ ప్రత్యేక యాప్లో భూముల వివరాలు నమోదు కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్, వెల
Read More












